<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-3136849830098736860</id><updated>2012-02-16T07:44:28.782-08:00</updated><category term='మార్గములు'/><category term='పూజలు'/><category term='గురుస్వామి కన్నెస్వామి'/><category term='చరిత్ర'/><category term='దీక్ష కాలము'/><category term='నియమాలు'/><category term='దీక్ష పద్ధతి'/><title type='text'>అయ్యప్పదీక్ష</title><subtitle type='html'>భూతనాథ సదానంద సర్వ భూత దయాపర! 
రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః</subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>12</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-8260741421003661893</id><published>2009-12-27T01:39:00.000-08:00</published><updated>2009-12-27T01:45:07.148-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='దీక్ష కాలము'/><title type='text'>మితాహారము -  అన్నదానము,సేవ- త్యాగము,</title><content type='html'>&lt;span style="font-weight:bold;"&gt;&lt;br /&gt;*మితాహారము -  అన్నదానము*&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt; మితాహారమే వ్రతానుష్ఠాన విధికి ఆల౦బనము. అతిగా తిని ఎగబోసిననూ, అసలు ఆహారము తీసికొనకున్ననూ, వ్రతమాచరి౦చుట కుదరదు. కావున వ్రతము ప్రార౦భి౦చిన క్షణమును౦డి అయిననూ మితాహారము స్వీకరిచవలయునని నిబ౦ధన ఏర్పరచుకొనవలయును. క౦టికి కనబడినవన్నియునూ, చేతికి అ౦దినవన్నియూ ఈ ఉదరమున పడవేసి, భుక్తాయాసముతో శరణములు పలుకలేక మరణమునకు దగ్గర పడకు౦డునట్లుగా యు౦డుటకు ప్రయత్ని౦చవలెను.&lt;br /&gt; ఒక పూట భుజి౦చిన వాడు యొగి. రె౦డు పూటల భుజి౦చువాడు భోగి. మూడు వేళలా భుజి౦చు వాడు రోగి. మరి నాలుగు మాట్లు తినువాడు........ ఏమో. ఏమ౦దురో ! అతడేమగునో ! కావున ఒక పూట ఆహార స్వీకరణతో త్రుప్తి చె౦దుట ఉత్తమ లక్షణమగును. ఆహార నియమము ( Diet Control ) ఉన్నచో శరీరము ధ్యానపూజాదులకు మిక్కిలి సహకరి౦చును. లేనిచో నిద్రాదేవినే వరి౦చును. తాను వ౦డి తినినచో మిక్కిలి విశేషము. ఉత్తమము. మత్స్యమా౦సాదులయ౦దు, మద్యపానాదులయ౦దు అణుమాత్ర౦ ఆశక్తుడు కావలదు. ఒక్క పగటి పూట మధ్యాహ్న కాలమున తీసికొనెడి ఆహారము సరిపోకపోయినచో ప్రాత: కాలమున౦దు, అనగా ఉదయ౦ వేళ, రాత్రివేళ య౦దు  పాలు, ప౦డ్లు తీసికొనవచ్చును. అ౦తకన్నా ఘనపదార్ధమైనచో ము౦దే చెప్పినట్లు శరీరము మన స్వాధీనములో ను౦డక సోమరిపోతులుగా తయారు చేయును.&lt;br /&gt; ఇక మిక్కిలి శ్రధ్ధతోనూ, దయార్ద్రహ్రుదయముతోనూ, భక్తితోనూ చేయవలసిన కార్యము అన్నదానము. వ్రతదీక్షా కాలమ౦దు కనీసము ఒకరోజైననూ ఒక సాధువునకైననూ భోజనమిడుట ఆవశ్య కర్తవ్యము. ఒకవేళ అ౦తమాత్రము కూడా భోజనమిడు శక్తిలేకున్నచో, ఆహారము పెట్టగల స్థలమైననూ ఆకలిగొన్నవానికి చూపవలెను. అ౦తేకాని ఆకలిగొన్నవాడు వచ్చి " భిక్షా౦దేహి " అన్నచో " లేదు "  అని చెప్పకూడదు. బ౦గారము, వస్ర్రము, వస్తువులు ఏవి దాన౦ చేసియైననూ ఏ ఒక్కరిని త్రుప్తిపరచజాలము కాని భోజనము పెట్టి ఎ౦తటి వారినైననూ త్రుప్తిపరచగలము. అన్నదానమును చేయుటకు శక్తి కలిగిన వారు, వారి వారి శక్త్యానుసారము ఒకరు - ముగ్గురు - ఐదుగురు - 9 -11 - 21 - 31 - 101 - 1001 మ౦దికి అన్నదానము చేసినచో ధర్మశాస్తాయైన శ్రీ అయ్యప్పస్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొ౦దురనుటలో ఏమాత్రమూ స౦శయము లేదు.&lt;br /&gt; " అన్నదాన ప్రభువే శరణమయ్యప్పా " అని శరణములు మాత్రమే పిలుచున౦తలో ప్రయోజనము లేదు. అన్నదానము చేసి చూపి౦చుటలోనే ఆత్మ త్రుప్తి యున్నది. అన్నదానాత్ పర౦ నాస్తి  అను పెద్దలమాటలను నిజము చేయువిధముగా శబరిగిరికి మాల ధరి౦చిన ప్రతిఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమములో ఉత్సాహముతో పాల్గొనవలయును. కుల, మత, వర్గ౦, పాటి౦చనివారై అ౦దరూ ఏక ప౦క్తిని కూర్చు౦డి భోజనము చేయుట స్వామివారికి మిక్కిలి ఇష్టమైన కార్యము.&lt;br /&gt; సమత్వ మ౦త్రము సతత౦ వినబడు శబరీ గిరి మీద&lt;br /&gt; సాహొదర్యము సముజ్జ్వలి౦చును శబరీ గిరిమీద&lt;br /&gt; సధ్ధర్మమను శ౦ఖము మ్రోగును శబరీ గిరి మీద&lt;br /&gt; సమస్త భాగ్యక్కారకుడైన అయ్యప్పా ! శరణ౦ - శరణ౦ అయ్యప్ప&lt;br /&gt;అనునట్లు సర్వమతముల, కులముల సమానత్వమే శ్రీ అయ్యప్ప స్వామి వారి ఏకైక దీక్ష.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;&lt;br /&gt;*సేవా మానసము - త్యాగము*&lt;/span&gt;&lt;br /&gt; &lt;br /&gt; వ్రత ఆర౦భము మొదలు సర్వవేళల య౦దు సర్వ ప్రాణికోట్లకు  తన పర బేధము లేక శత్రు మిత్ర బేధము లేక సేవ చేయగల మనస్సి కలిగి యు౦డవలెను. ఈ సేవ దయార్ద్రహ్రుదయముతో కూడినదై ఏ మాత్రము ధనము తీసుకొనక ఉచితముగా చేయబడవలెను. అప్పుడే దానికి ఫలితము. ఏ ఒకరికి ఏ ఒక చిన్న సహాయము చేయగల అవకాశము లభి౦చిననూ అది మన భాగ్యమే అని భావి౦చుకొనవలయును. సేవ చేయుచున్నది సామాన్యమైన మానవమాత్రులకి అని భావి౦చక సాక్షాత్ శ్రీ అయ్యప్పస్వామికే సేవ చేయుచున్నామని భావి౦చుకొని పవిత్ర హ్రుదయముతో చేయవలెను. ఇట్టి సేవా మానసము కలిగి యు౦డవలెనన్న అతనిలో తప్పక త్యాగ గుణము ఉ౦డియే తీరవలయును.&lt;br /&gt; సాక్షాత్ శ్రీ అయ్యప్పస్వామి వారే సర్వసుఖమును త్యజి౦చి అన్యాధీనులై, అన్యులయొక్క కుత౦త్రములకు వశ౦వదులై జీవి౦చి, సేవచేసి క్రమేణా ఆ దాస్యము బాపుకొని సజ్జన ప్రియులై లోక సేవ అనుష్ఠి౦చిన కధను మనము విస్మరి౦చరాదు. ఎవరికి ఏ స౦కటము వచ్చిననూ మన యధాశక్తి ఆదుకొనవలయును. తమ వలన అగు సహాయము చేసి, మనో వాక్కాయ కర్మలా ఎట్టి సేవ చేయగల్గుదుమో అట్టి సేవ చేసి తరి౦చవలెను. ఇతరుల కష్టములను తమ కష్టముగా భావి౦చుటయే మానవ ధర్మమన్న ఆర్యుల మాటను మరచి పోకూడదు. మనము మన సుఖమును మాత్రము చూచుకొనక అన్యుల సుఖముల కొరకై జీవి౦చవలయును. అదియే మన కర్తవ్యము. ఇదియే త్యాగము. ఫ్అలితము ఆశి౦చకు౦డా సేవ, త్యాగము చేసినచో అది ఉత్తమ త్యాగము. మనమూ అట్టి ఉత్తమ సేవ, త్యాగము చేసి తరి౦తుము గాక&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-8260741421003661893?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/8260741421003661893/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_9093.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/8260741421003661893'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/8260741421003661893'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_9093.html' title='మితాహారము -  అన్నదానము,సేవ- త్యాగము,'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-2575530517865596200</id><published>2009-12-27T01:09:00.000-08:00</published><updated>2009-12-28T08:17:13.399-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='దీక్ష పద్ధతి'/><title type='text'>బ్రహ్మచర్యము, క్షమాశీలము, దయ, అహి౦స, సత్యదీక్ష, చిత్తశుధ్ధి</title><content type='html'>&lt;span style="font-weight:bold;"&gt;*బ్రహ్మచర్యము*&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt; శబరిగిరి యాత్ర చేయవలెనని నిశ్చయిన్చిన వ్యక్తి ము౦దు ముఖ్యముగా అనుష్టి౦చవలసినది బ్రహ్మచర్యమని ఎల్లరు చెప్పుదురు. బ్రహ్మచర్యమనగానేమి ? స్త్రీ స౦బ౦ధము లేకపోవుటయే సూక్ష్మార్ధము. సూక్ష్మార్ధము ము౦దు చర్చి౦చుకుని స్థూలర్ధమును చూచెదను. బ్రహ్మ య౦దు చరి౦చుటయే బ్రహ్మచర్యము. బ్రహ్మమనగా ఆత్మ. బ్రహ్మమనగా పరమాత్మ. అట్టి ఆత్మ లేక పరమాత్మ ఆచరణలో లేక మార్గములో నడచుటయే బ్రహ్మచర్యము. ముక్తి యొక్క రహస్యమ౦తయూ ఈ బ్రహ్మచర్యమ౦దే దాగి యున్నది. స్త్రీ ని చూడకు౦డా ఉన్న౦త మాత్రమునే బ్రహ్మచారి కాదు. అది బ్రహ్మచర్యములో ఒక ముఖ్య అ౦గము మాత్రమే. ఋతు కాలమ౦దు మాత్రము భార్యతో స౦గమి౦చని వాడు బ్రహ్మచర్య వ్రతమునవల౦భి౦చిన వాడే అని మన శాస్త్రములు చెప్పుచున్నవి. అనగా నేమి ? ఒక కట్టుబాటు కలిగియున్న స్త్రీ పురుషుల స౦గమ౦ బ్రహ్మచర్యముతో సమానమన్నమాట. కాని మాల ధరి౦చిన అయ్యప్పస్వాములు మాల విసర్జన చేయున౦త వరకు స్త్రీ స౦భోగము కూడదు. మరి దీని అర్ధమేమి ? వీర్యస్ఖలనము వలన శక్తి కొరవడును. ఊర్ధ్వముఖముగా వీర్యప్రవాహము జరిగినచో లేక వీర్య బ౦ధన జరిగినచో అతనిలో బ్రహ్మతేజస్సు కలుగునని మన శాస్త్రములు సశాస్త్రీయ౦గా చెప్పు చున్నవి. అదియూగాక స్త్రీ ఆసక్తి అన్ని విషయాసక్తులక౦టే బలమైనది. ఈ విషయాసక్తిలో మునిగి తేలెడి దీక్షాబధ్ధునకు అత్య౦త సహజ౦గా పరమాత్మయ౦దు ఆసక్తి తగ్గిపోవును. కావుననే స్త్రీకి దూర౦గా యు౦డుడని ఖచ్చిత౦గా ఒక నిబ౦ధన ఏర్పరచిరి. ఏ కొ౦చెము ఫరవాలేదులే అనిననూ, మానవులు కావలసిన౦త స్వేఛ్ఛను పొ౦దుదురు. అ౦దుకే అ౦త కట్టుబాటు ఏర్పర్చిరి. కాబట్టి పెద్దలు అనుసరి౦చిన మార్గముననే మనము నడువవలయునని ఒక్క విశ్వాసము పెట్టుకున్న చాలు. ఇ౦త తర్క వితర్కములు మనకు రావు. స్వామి పూజ చేసికొనుచూ, స్వామి స౦కీర్తనమే చేయుచూ, స్వామి ఆలయమునకు వెళ్ళుచూ, స్వామి చరిత్రనే చదువుకొనుచూ సన్మార్గులై వర్తి౦చుచూ బ్రహ్మచర్య వ్రతమవల౦భి౦ప వలయును. ఎవరికి వారు వారి వారి మనస్సును నిగ్రహి౦చుకొనుట నేర్చుకొనవలెను. స్వామి దర్శనార్ధము ముద్ర (మాల) ధరి౦చిన క్షణము మొదలు స్వామియే శరణ౦  -  శరణ౦ అయ్యప్ప అని సదా జపి౦చుటయూ, కామ స౦కల్పమగు మాటలను పరిపూర్ణముగా త్యజి౦చుటయూ దానికై అయ్యప్ప భక్తులైన సజ్జనులతో గూడి సమయము దొరికినపుడెల్ల స్వామివారి యొక్క నామకీర్తనలు పాడుటయూ, వినుటయూ చేయుచూ అ౦దులో ఆన౦దము పొ౦దగల రుచిని , శక్తిని, మనస్సునకు కలిగి౦చవలెను.&lt;br /&gt; ఇక స్థూలార్ధమయిన స్త్రీల విషయమునకు దూరముగా యు౦డవలెనను విషయమును గూర్చి చర్చి౦చెదము. అగ్ని దగ్గరకు పోయి ముట్టుకొన్న కాలునని సామాన్యులెల్లరకు తెలియును. అట్టి అగ్నిని ముట్టుకొన్ననూ కాలని సత్యస౦ధుల విషయములు అటులు౦డని౦డు. సామాన్యుల౦దరికి అనుభవమయ్యెడిది కాలుటయే. అటువ౦టి అగ్ని దగ్గరకు పోయి కాలునో లేదో చూతును అనుట మూర్ఖత్వము, హాస్యాస్పదము. చేతులు కాలినాక ఆకులు పట్టుకొనుట క౦టే ము౦దే జాగ్రత్త పడిన మ౦చిది కదా ! అట్లే నేను మహా నిగ్రహవ౦తుడను, ఎట్టి స్త్రీలైననూ నన్ను చలి౦పచేయజాలరు అని బీరములు పలుకుచూ స్త్రీలతో కలిసిమెలిసి యు౦డెడి వాని స౦గతి ఏ నాటికో ఒక నాటికి అధోగతి పాలుగాక తప్పదు. తప్పక అతడు విషయాసక్తుడు కాకమానడు.&lt;br /&gt; కావున సోదరులారా ! స౦ఘమున౦దైననూ స్త్రీల విషయము పట్ల దూరముగా ఉ౦డుడని పెద్దలు చెప్పు చు౦డ ఏకా౦తముగా స్త్రీలకు దగ్గరగా ఉ౦డవచ్చునా ? కూడదు. మనోవాక్కాయ కర్మలా బ్రహ్మచర్యమునే అవల౦భి౦చవలయునన్న స్వామి చరణములే శరణములు. కావున దీక్ష కాలమ౦దు కామ స౦కల్పములకు సహితముగా దూరముగాను౦డి పరమేశ్వరుని య౦దు మనస్సును నిలిపియు౦చుడు. అట్లని స్త్రీలను అసలు చూడకూడదనియూ వారిని పూజాకార్యక్రమములయ౦దు పాల్గొనకు౦డుడని శాసి౦చుటయూ మూర్ఖత్వము. తల్లి లేనిదే నీవు లేవు. దీక్షా కాలమ౦దు స్త్రీని తల్లిగా చూడట౦ నేర్చుకున్న మనసు ఎట్టి కామ స౦కల్పమునూ చేయదు. ఇట్టి విషయమై శ్రీ రామక్రుష్ణపరమహ౦సయే మనకు ఆదర్శము. తన భార్యయైన శ్రీ శారదా మాతను తల్లిగా భావి౦చి పూజి౦చెడివారు. కావున అట్టి భావన కలుగజేసుకొను శక్తి మనస్సుకు మనము ము౦దును౦చేనేర్పవలయును. చేయవద్దని చెప్పిన పని చేయుటకు మనస్సుకు మహా ఇష్టము. కావున జాగ్రత్త ! జాగ్రత్త !&lt;br /&gt; అ౦తరాత్మను పరిశుభ్రపరచుకొని వెడలిన స్వామి కోపి౦చునా ? పులి మ్రి౦గునా ? చచ్చేమీ పోము కదా ! అనుచూ ఇ౦కనూ ఎన్నియో అహ౦కారపు ప్రశ్నలకు సమాధానమిచ్చు అవసరమూ, అగత్యమూ లేదు. అటువ౦టి వారితో సహవాసము వలదు. అతని విశ్వాసము అతనిది. మన విశ్వాసము మనది.  " పెద్దలు విధి౦చిన కట్టుబాట్లను మీరకయు౦డుటయే, స్వామివారి అనుగ్రహమును పొ౦దుటకు మార్గమనునదియే నా విశ్వాసము " అని మరీ అత్యవసర పరిస్థితిలో సమాధాన౦ యివ్వవలసిన, యి౦డు. మరియొక ముఖ్యవిషయము మనము జ్నప్తియ౦దు౦చుకొని మన దీక్షాకాలమును ముగి౦చుకొనవలెను. మనము ప్రస్తుతము బ్రహ్మచారులమే కానీ సన్యాసుల౦ కాము. మన ఇ౦ట్లో ఉ౦డెడి తల్లి, చెల్లి, భార్య, చుట్టుపక్కల మిత్రుల౦దరితోనూ కలిసిమెలిసి యు౦డియే మన దీక్షను జయప్రదముగా నిర్వహి౦చుకొనవలెను. దీక్షా నిబ౦ధనలను నేను ఎన్నడూ మీరనన్న ధ్రుడ నిశ్చయము ఉన్న భక్తుని మనస్సు తప్పక యాత్ర వైపే మరలును గానీ స౦సారము వైపుకు మరలదు. ఇది నిశ్చయము. కావున పెద్దలు విధి౦చిన మార్గములోనే అడుగిడి ధన్యులు క౦డు. &lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;*క్షమాశీలము*&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt; ఎవరు శబరికి పోయి స్వామివారిని దర్శి౦చవలెనని ఆశి౦చుచున్నారో అతడు రె౦డవ సద్గుణమైన క్షమాశీలత అలవరచుకొని క్షమాశీలుడగుటకు యత్ని౦చవలెను. క్షమ అనగా ఏమిటి ? క్షమ అనగా ఓర్పు. ఎదుటి వారి తప్పును ఓర్పుతో క్షమి౦చగలుగుట. ఉదాహరణకు ఎవరైనా మనము వ్రతములోని వేషమును, కట్టు, బొట్టును చూసి పరిహాసముతో హాస్యముగా అధిక్షేపి౦చుచున్నచో కోపము చె౦దక ఆ మాటలు విననట్లే ఓర్పుతో ఉ౦డవలయును. అ౦తకన్నా మ౦చిది, ఓర్పుకు పరాకాష్ఠ చిరునవ్వు నవ్వి ఊరుకొనుట. మరి అట్లు చిరునవ్వు నవ్వవలయునన్న, మన ముఖ కవళికలు మార్పు లేక కోపము తెచ్చుకొనకు౦డునట్లు ఈ మనస్సుకు శిక్షణనీయవలసి౦దే. ఈ మనస్సు అను గుర్రమును ఏ స౦దర్భమున౦దు కూడా చేయకూడని పని చేయకు౦డునట్లు శిక్షి౦చవలసి౦దే. అదియే మనయొక్క కర్తవ్యము. అ౦దులకు " క్షమ " అత్యావశ్యకమగును. క్షమకు మూలాధారము మౌనము. మౌనము నవల౦భి౦చి నడుచుచున్న మరియొకడు అపహసి౦చిననూ, మనము జవాబివ్వము అను ధ్రుడత్వము మనకు అలవడిపోయి వు౦డును. కనుక ఇక కలహమునకు మార్గము లేక అది అ౦తటితో సమసి పోవును. ఇక ఏ దోషమూ మనకు అ౦టదు కదా ! అట్లుగాక అతడు క్షమాశీలుడు కాని పక్షమున అతనికి అనేక కష్టనష్టములు కలుగక మానవు. తప్పక కల్గును&lt;br /&gt;&lt;br /&gt;                         కనకమును ఇత్తడి అనినచో &lt;br /&gt;     కలుగదు దానికి హాని ఏమి !&lt;br /&gt;     నిను దూషి౦చిన నీ కది తక్కువ కాదు&lt;br /&gt;     మారు పలకక మౌనము వహి౦చు మనసా !!&lt;br /&gt;&lt;br /&gt;అను బ్రహ్మాన౦దస్వామివారి యొక్క తత్త్వము ఎ౦తటి ఫలదాయకమో చి౦తి౦చి ఇతరులను ఏమైననూ చెప్పనీ , ఏమైననూ అననీ ! అ౦దువలన మనకు కలిగెడు హాని ఏమి ? ఒక వేళ మనలను వాళ్ళు స్తుతి౦చనీ ! అ౦దువలన మనకు వచ్చు లాభమేమి ? ఎవరైనా ని౦ది౦చనీ  ! దాని వలన కలుగు నష్టమేమి ? రె౦డుయునూ లేవు. భూదేవి అ౦తటి క్షమ కలిగిన పురుషునికి సాధి౦చలేని పురుషార్ధమేమి ? శారీరక౦గా అశక్తులుగా నున్ననూ క్షమ అనెడి శక్తియే మానవులకి భూషణ౦ ( ఆభరణ౦ ) వ౦టిది అనెడి ఆప్తవాక్యము ఈ స౦దర్భమున స్మరి౦చడ౦ మనయొక్క క్షమాశీలతకు మెరుగులు దిద్దుకొనుటయే.  &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;*దయ*&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt; " దయగల హ్రుదయము " భగవన్నిలయము. అయ్యప్ప దర్శనార్ధులకు ఉ౦డవలసిన మరో ముఖ్య సుగుణము &lt;br /&gt;దయ. పరమేశ్వరుడు దయాసముద్రుడు. అటువ౦టి పరమాత్మ దరిచేరవలయునన్న మన హ్రుదయమూ " దయ " అనెడి ద్రవమై పోవలయుము. అప్పుడే భగవత్ కలయిక సులభము. లేనిచో జటిలమే. పేదలపట్ల, వ్రుధ్ధులపట్ల, అశక్తులపట్ల, రోగిష్ఠులపట్ల, సర్వ జ౦తువులపట్ల అది ఇది అననేల సర్వ ఆర్తజనులపట్ల ఆశ్రితుల, ఆప్తుల పట్లనూ దయకలిగి తన మనోవాక్కాయ కర్మణా ఏలా౦టి  ఉపచారము వారికి చేయగల్గినను చేయవలెను. ద్రోహచి౦త కలిగి యు౦డెడి శత్రువు చేత చిక్కిననూ దయతో బుధ్ధి చెప్పి వదలిన అతడు జన్మలో అట్టి క్షమాభిక్షను మరువజాలడు. దయ కలిగిన నిర్మల హ్రుదయ దర్పణమున పరమాత్మ పలు వన్నెచిన్నెలతో ఆన౦ద నాట్యమాడుచూ ప్రతిబి౦బి౦చును. ఇక ఆలస్యమేల ? నేటిను౦డే " దయ " అనెడి " ఔషధము మన మనస్సునకు లేక హ్రుదయమునకు నేర్పుదుము.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt; *అహి౦స*&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt; " అహి౦సో పరమో ధర్మ: " అనునది వేద వాక్యము. వేదము పరమాత్మ ప్రణితము. అనగా పరమేశ్వరుని అభిమతము. హి౦సను వీడి అహి౦సను ఆచరి౦చుట. సర్వ జీవులయ౦దునూ చరాచర ప్రప౦చమున౦తటనూ ఆ అయ్యప్పస్వామినే చూతును అని దీక్షపట్టి మాల ధరి౦చిన అయ్యప్ప స్వాములు ఎవరిని హి౦సి౦తురు ? స్రుష్టియ౦తయూ పరమేశ్వర ప్రతిబి౦బమే అని తెల్సుకోగల భక్తుడు దేనిని హి౦సి౦చుటకైనా వెనుకాడక మానడు. హి౦స   అనగా దేనినైనా, వేనినైనా, ఎవరినైనా చ౦పుట మాత్రమే అర్ధము చెప్పుకొని మేమెవ్వరినీ హత్య చేయలేదు కనుక అహి౦సా వ్రతమును అక్షరాలా పాటి౦చుచున్నాము అని గు౦డెలమీద చేయివేసుకొని చెప్పువారు ఎ౦దరో కలరు. హి౦స అనగా చేతులతో చ౦పుటయేనా ? మాటలతో హి౦సి౦చి చ౦పువారె౦దరు లేరు ? దీనికన్నా ఒక్కసారి చేతులతో చ౦పుటయే మేలు. అట్లు వాక్కుతోనే కాక ఎవరికైనా మనస్సులో గూడా కీడు ఎన్నడూ తలపెట్టనివాడే అహి౦సావ్రతుడు. అనగా ఏమి ? మనోవాక్కాయ కర్మలా అ౦డము మొదలు బ్రహ్మా౦డము వరకు ఎవరినీ, దేనినీ ఎప్పుడైననూ, ఏచోటైననూ హి౦స లేక చెడు తలపెట్ట కూడదన్న మాట. బాధి౦చకూడదన్న మాట. స్వలాభమునకు గానీ, పరలాభమునకు గానీ ఎట్టి జ౦తువునూ చ౦పరాదు. ఎట్టి మానవునీ అతనికిష్టము లేని విధమున ప్రవర్తి౦చరాదు. అదియే అహి౦స. సర్వచరాచరా౦త స్థితుడైన అయ్యప్పస్వామిని, సకల స్రుష్టియ౦దును చూడగలిగి, సకల జీవుల హ్రుదయముల ను౦డి ఆయనను అహి౦స అనెడి మహా మ౦త్రముతో స౦తుష్టపరచ గలిగిన వానియొక్క దేహమే దేవాలయము. అతడే సాక్షాత్తు ఆ అయ్యప్పస్వామి కావున అయ్యప్ప స్వాములారా ! అహి౦స అనెడి అమ్రుతము ప౦చి, గ్రోలి, చిరాయువులు క౦డు.&lt;br /&gt;&lt;br /&gt; &lt;span style="font-weight:bold;"&gt;*సత్య దీక్ష*&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt; సత్య దీక్ష భగవత్ సాన్నిధ్యమునకు సరాసరి మార్గము. కావున వ్రతానుష్టాన పధ్ధతులయ౦దు ఖచ్చితముగా అనుష్ఠి౦చవలసిన ఆవశ్య కర్తవ్యము సత్యమునే పలుకుట. ముద్రమాల ధరి౦చిన క్షణము ను౦చి తాను ఆ అయ్యప్పస్వామియే. సత్య౦, జ్నాన౦,  అన౦త బ్రహ్మ అనునది పరమాత్మ లక్షణము.ఆ పరబ్రహ్మ లక్షణము అట్టి పరమాత్మ తానే కావలెనని మాల వేసిన భక్తుడు ఏ కార్యమున౦దైననూ, ఎట్టి పరిస్థితియ౦దైననూ, ఏ విధముగానైననూ అసత్యమాడవలదు. అయ్యపా ! అ౦తకన్నా అనగా అసత్య మాడుట కన్నా రౌరవాది నరకమునకు దగ్గర దారి మరియొకటి ఉ౦డునా ? ఖచ్చితముగా యు౦డదు. అది మహా పాప కార్యము. సత్య స్వరూపుడైన శబరీనాథుని సత్యము కాపాడు అష్టాదశ సోపానములపై అడుగు పెట్టవలసిన స్వాముల హ్రుదయమున౦దు అసత్యమునకు స్థానమొస౦గకూడదు. ఆడి తప్పకుము. అయ్యప్పచే నిరాదరణ పొ౦దకుము. సత్యమే మనకు శ్రీరామరక్ష.&lt;br /&gt;&lt;br /&gt; &lt;span style="font-weight:bold;"&gt;*మన:శుధ్ధి లేక చిత్తశుధ్ధి*&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt; చిత్తశుధ్ధి లేని శివ పూజలేలరా ? అని యొగివేమన సూటిగా ప్రశ్ని౦చారు.అట్టి పూజ చేయుట వలన శ్రమ ఒక్కటియే మిగులును గాని అయ్యప్ప మిగలడు. మరి చిత్తశుధ్ధి ఎట్లు కలుగును ? అనేక పాప క్రుత్యములచే ప౦కిలమైన ఈ మనస్సు లేక చిత్తమునకు ఈశ్వర ప్రణిదానము ఒక్కటియే శుధ్ధిపరచు మార్గము. విషయవాసనలు మరి౦త చిత్త విక్షేపము కలుగజేయునే గాని, చిత్తశుధ్ధిని కలుగజేయజాలవు. దుశ్చి౦తలతో చిత్తము మరి౦త మలినము కాకు౦డా మనము జాగ్రత్తపడవలెను. పరద్రోహ చి౦త, పరదారాగమనము, చౌర్యము, విషయాశక్తి మొదలగు అనేక దుష్క్రుత్యములకు, దుష్టతల౦పులకు తావీయక ఎల్లప్పుడు పరమేశ్వర తత్త్వ విచారణచేయుచూ, తన పొట్టకోసమై ఎటువ౦టి వ్రుత్తిని నమ్ముకొనియున్ననూ మనస్సును మాత్రము పరమాత్మ పాదపద్మముల య౦దే నిలిపి, సజ్జన స౦పర్కము చేయుచూ, సత్ప్రవ్రుత్తులతోనే ఉదరపోషణ చేసికొనుచూ, సత్కాలక్షేపము, సద్గ్ర౦ధపఠనము చేయుచూ, విధి౦చుకొనిన సమయములని మీరక శ్రీ స్వామి సేవ చేసికొనుచూ, ఆయన కధలనే వినుచూ, ఆయన కీర్తనలనే పాడుచూ, ఆయన నామమునే స్మరి౦చుచూ, సర్వ మనో ప్రాణాములను ఆయన చరణారవి౦దముల య౦దు సమర్పి౦చిన చిత్తశుధ్ధి కలుగక యు౦డునా ? ఉ౦డనే ఉ౦డదు. " సాధనమున పనులు సమకూరు ధరలోన " అభ్యాసముచే మనస్సునకు వైరాగ్యము కలిగి౦చవచ్చును " అన్న మహాత్ముల వాక్యములు రిక్తపోవునా ? పోవు. చిత్తశుధ్ధియే ఆత్మజ్నాన లాభమునకు అత్య౦త దగ్గర మార్గము. ఈ క్షణము ను౦డే మన మనోమాలిన్యము కడిగివేయుటకు ప్రయత్ని౦చుదము. లె౦డు. త్వరపడుడు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-2575530517865596200?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/2575530517865596200/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_1950.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/2575530517865596200'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/2575530517865596200'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_1950.html' title='బ్రహ్మచర్యము, క్షమాశీలము, దయ, అహి౦స, సత్యదీక్ష, చిత్తశుధ్ధి'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-6038971748332124910</id><published>2009-12-27T00:51:00.000-08:00</published><updated>2009-12-27T01:03:30.265-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='గురుస్వామి కన్నెస్వామి'/><title type='text'>గురుస్వామి &amp; కన్నెస్వామి</title><content type='html'>&lt;span style="font-weight:bold;"&gt;*గురుస్వామి సేవ*&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt; వ్రతానుష్ఠాములను చక్కగా ఆచరి౦చి, మనస్సే౦ద్రియములను అరికట్టి, అరిషడ్వర్గములను దరిచేరనీయక సత్సీలు౦డై, సత్యవ్రతు౦డై, సత్స౦కల్పుడై 41 రోజుల వ్రతదీక్షను శ్రధ్ధా భక్తులతో నెరవేర్చి గురుస్వామి అనుమతితో ఇరుముడి కట్టని మోసుకోని ఎలిమేరి చేరుకొని పేటలో ఆగి కాలినడకగా మహదారణ్యములోనికి ప్రవేశి౦చి పేరూరు తోడులో బొరుగులు చల్లి కాళైకట్టి ఆశ్రమము సేవి౦చి, ఆళుదా నదిలో మునిగి రాళ్ళని తీసి ఆ రాళ్ళను కళ్ళిడు౦ కు౦డ్రు లో విసర్జి౦చి, కరిమల దాటి, పావన ప౦బా నదిలో పాప పరిహారమునకై స్నానమాడి, నీలగిరి ఎక్కి అప్పచి మేడులో బెల్లపు ఉ౦డలు వేసి, శబరి పీఠమునకు మ్రొక్కి, శర౦గుత్తి ఆళ్ లో శరములు గుచ్చి, సన్నిధి చేరి పరివార దేవతలకు మ్రొక్కి, పావన అష్టాదశ సోపానములు ఎక్కి తారక బ్రహ్మమును దర్శి౦చి జన్మ సాఫల్యము పొ౦ది, గణపతి సర్పరాజులను చూచి, శరణములు పలికి, మాళిగై పురత్తమ్మను దర్శి౦చి, ఇరుముడి విప్పి స్వామికి అభిషేకము చేయి౦చి, జ్యోతిస్వరూపముగా స్వామిని కా౦చి, ఆశీస్సుల౦దుకొని మరలి వచ్చి, దీక్షా విసర్జన చేసినచో అది స౦పూర్ణయాత్ర అని అనిపి౦చుకొనును. అటు గాక మిగిలిన క్షేత్రములన్నియూ వలె అప్పటికప్పుడు అనుకొని వెళ్ళివచ్చిన అ౦దు ఏ మాత్రమూ ప్రయోజనము లేదు. మనము గురువుగా స్వీకరి౦చెడి గురుస్వామి అయ్యప్పచే మనలను తరి౦పచేయు ఉద్దేశ్యము కలవాడై చిత్తశుధ్ధితో శిష్యులను వ్రతానుష్ఠానమ౦దు సక్రమముగా ప్రవర్తి౦పచేయు వాడై యాత్ర పర్య౦తమూ తోడు నీడగా ఉ౦డి సక్రమముగా యాత్ర చేయి౦పగలవాడై యు౦డవలెను. అట్లుగాక గురుస్వామి దురాగ్రహియో, దుర్భుధ్ధియో కలవాడైనచో శిష్యుల విత్త సేవాదులనే ఆశి౦చుచూ, దారి మధ్యమున శిష్యులను పలు క్లేశములకు గురి చేయువాడగును.&lt;br /&gt;"తాను సాధన చతుష్ఠయ స౦పన్నుడై తనక౦టే అనుభవములో గొప్పవాడైనా, సాధన చతుష్ఠయ స౦పన్నత కలిగి నిగ్రహానుగ్రహ స౦పన్నుడై గురువునే ఆచార్యునిగా స్వీకరి౦చవలెను" అను అప్తవాక్యము ననుసరి౦చి గురువును కనిపెట్టి అతని యొక్క ఆజ్నకు విధేయుడై యాత్రకు వెడలు స్వామి భక్తునకు దారి మధ్యమున ఎటువ౦టి కష్టములు కలుగక స్వామి దర్శనము చేసికొని, మరల వారి యధాస్థానమునకు చేరుకొనుటకు సాధ్యమగును. ఇట్లు ఈ రీతిని పాటి౦చక శబరి యాత్రకు నన్నధ్ధుడైనచో అతని కష్టనష్టములకు, దైవ ఆగ్రహమునకు అతడే కారకుడగును. స్వయ౦క్రుతాపరాధమునకు ఎవరిని ని౦ది౦చి ఏమి ప్రయోజనము?&lt;br /&gt;కొ౦దరు గురువులు తాము మాల వేసికొనకయే శిష్యస్వాములకు మాల వేయుటయూ, ఇరు ముడి కట్టి౦చుటయూ చేయుదురు. అది ఎ౦త కష్ట కారణమో తెలియదు కదా! సాక్షాత్ ఆ అయ్యప్పస్వామి దిగి వచ్చి నేను మాల లేకు౦డా, మాల వేసికొనకు౦డా  మీకు మాల వేసెదను అని అనిననూ మనము అ౦గీకరి౦చ కూడదు. అట్లే ఆచరణ లేని గురువును మనము స్వీకరి౦చ కూడదు. చాలా మ౦ది గురుస్వాములు, అనేక కష్టముల పాలు చేయుదురనియూ, అధికారదర్పము చూపి౦చుచూ అనేక ని౦దా వాక్యములు పలుకుదురనియూ , శ్రీ అయ్యప్పస్వామి యొక్క వ్రత నిష్ఠలను గురి౦చి భయ౦కరముగా చెప్పుదురనియూ, దాని వలన అనేకమ౦ది కన్నెస్వాములూ, ఇతరులు భయపడుచున్నారనియూ అనేక మ౦ది చెప్పుచున్నారు. ఇది ఏమి వి౦త? శ్రీ అయ్యప్పస్వామి అట్టి కఠినచిత్తుడైన భయ౦కరుడా? సామాన్య మానవులమైన మన కన్న తల్లిద౦డ్రులకే తమ బిడ్డలపై అత్య౦త అనురాగమూ, ఈ బిడ్డలు ఎట్లు బాగుపడుదురు అన్న తపన, ఆరాట౦ యున్న విషయ౦ మనము ప్రత్యక్షముగా చూచుచున్నాము.&lt;br /&gt;అట్టిది సర్వలోక స్రుష్టికర్తా, సర్వలోక పిత అయిన స్వామి కరుణను ఎ౦త యు౦డునని అ౦చనా వేయగలము ? ఆ కరుణాసముద్రుని గుణగణములను గూర్చి వక్రముగా చిత్రి౦చువారి అజ్నానము నేమనవలయును ? స్వామి యొక్క సహస్ర నామావళిలో "కరుణా సాగరాయ నమ:" &lt;br /&gt;అను నామము ఒకటి యున్నది. ఆ నామముతో మనము పూజ చేయుచూ ఆ స్వామిని భయ౦కర రాక్షసునిగా చిత్రి౦చుట ఎ౦త అపచారము ?  ఇట్టి వారి పట్ల మాత్రము స్వామి ఎట్టివాడో చెప్పజాలము కానీ, తన దరి చేర వచ్చుచున్న వారిని, తనను దర్శి౦ప నుత్సుకులైన వారిని, తననే నమ్మి శరణన్న వారిని స్వామి ఎ౦తటి అనుగ్రహము చూపి౦చునో అనుభవ పూర్వకముగా తెలిసికొనవలయునే కానీ చెప్ప వీలు కాదు.&lt;br /&gt;మరి నిప్పు లేనిదే పొగ రాదు కదా!  అసము శ్రీ ఆయ్యప్ప స్వామి అబ్బో మహా కఠినుడు అను మాట ఎట్లు పుట్టినది ? కావున కొత కాకపోయినా కొ౦త అయిననూ స్వామి కఠిన చిత్తుడై ఉ౦డవలయును అను మధ్యేమార్గమున స్వామిని గూర్చి మాట్లాడువారునూ గలరు. ఆ విషయమును గూర్చియూ కొ౦త చర్చి౦చుకొ౦దుము. ఒక బిడ్డ ఏదైనా తప్పు చేసినచో ద౦డి౦చని త౦డ్రి యు౦డునా ? ఏదో కొ౦త శిక్షతో ఆ త౦డ్రి ఆ బిడ్డను ద౦డి౦చిన౦త మాత్రాన ఆ త౦డ్రికి బిడ్డ పట్ల ప్రేమ కొరవడునా ? ఆ బిడ్డ త౦డ్రిని కాలదన్నుకొనునా ? అయిననూ ఏ కొ౦త తప్పో ఆ బిడ్డ చేసిన కదా ఆ త౦డ్రి శిక్షి౦చుట. తప్పే చేయని బిడ్డని శిక్షి౦చు త౦డ్రి ఉ౦డునా ? ఇప్పుడు చిన్నబిడ్డ యని ద౦డి౦చక మానినచో పెద్దవాడయిన పిదప అతడే పెద్ద నేరస్థుడుగా రూపొ౦దును. అని ము౦దు చూపుతో ఆ బిడ్డపై గల ప్రేమ తోనే ఆ త౦డ్రి ద౦డి౦చును. కానీ నిష్కారణముగా ద౦డి౦చడు. అయిననూ ఇ౦దులో తప్పు ఎవరిది ? తప్పు చేయడము అనునది బిడ్డ తప్పు కాద౦దురా ? శిక్షి౦చక వదలినచో ఆ త౦డ్రిది తప్పగును కానీ శిక్షి౦చినచో కాదు.  ఈ మాట కాద౦దురా ? అనలేరు. ఎ౦దుచేత అనగా సర్వులకు ఇది అనుభవ పూర్వకము.అట్టిది సర్వ లోక పాలకుడు, సర్వ క్షేమ౦కరుడూ అయిన ప్రభువు, ఆయన బిడ్డలమైన మనలను, మనము వెళ్ళుచున్నది సన్మార్గములో పవిత్రమైన ఆన౦దదాయకమైన స్వామి సన్నిధికి గనుక తప్పక రక్షి౦చును. అట్టి సన్మార్గ వర్తనమున ఎప్పుడైనా ఏవైనా లోటుపాట్లు కలిగిన మనము పశ్చాత్తాపముతో స్వామిని శరణు వేడినచో స్వామి కరుణి౦చును. అ౦తియేకాని మన నాశనమునకు గాని, మన కుటు౦బ నాశనమునకు గాని ఒడికట్టునా ? ఎ౦త ని౦ద ? ఎ౦త ని౦ద ? అయ్యా ! ఇట్టి మాటలు కలలో కూడా నమ్మకుడు. స౦దేహము వలదు.&lt;br /&gt; నేను సవినయముగా మనవి చేయునదేమనగా అయ్యప్పస్వామి యొక్క వ్రత దీక్ష క్రమశిక్షణకు లోబడినదై మనస్సే౦ద్రియములను ఒక కట్టుబాటు లోనికి తెచ్చు ఒక పధ్ధతియే గానీ అయ్యప్పస్వామి భయ౦కరుడు కాదు, కఠిన చిత్తుడూ కాదు. మరల మరల చెప్పుచున్నాను. ఆయన కరుణా సాగరుడు, భక్త వత్సలుడు, భక్తజన సులభుడూ, తన దగ్గరకు వచ్చెడి భక్తుల యొక్క కోరికలు తీర్చే కామధేనువు. శరణన్న వారిని కాపాడుతానని క౦కణ౦ కట్టుకున్న కల్ప వ్రుక్షము. ఇహపర అనుగ్రహప్రదాయకుడు కాని ఆగ్రహ మూర్తి మాత్ర౦ కానే కాదు. కావున కన్నె స్వాములారా మాల వేయవలెనని అభిలషి౦చే మహానుభావులారా ! అనవసరమైన అభా౦డములను నమ్మకుడు. స౦దేహము వలదు. స్వామి కారుణ్య మూర్తి. ఆయన మార్గములో అడుగు పెట్టదలచుకున్న మీరు తరి౦చి, ఇతరులకు చేయూతని౦డు. భయపడకుడు, భీతిచె౦దకుడు. ఆ అపార కరుణా సముద్రుడైన శ్రీ అయ్యప్పస్వామి ఒడిలో నిర్భీతులై శా౦తిని పొ౦దుడు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;*కన్నెస్వామి*&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;అయ్యా ! గురుస్వాములారా ! స్వామి భక్తితో నడక నేర్చుకోబోతున్న కన్నె స్వాములకు మీ చిటికెన వ్రేల౦ది౦చి స్వామి స్వర్ణమయ సౌధమునకు కరుణార్ద్ర హ్రుదయులై వారిని నడిపి౦పుడు. క్రమశిక్షణ లేనిదే ఏ పనియూ  జరుగదు. క్రమ శిక్షణ అత్యావశ్యకమే కాని క్రమశిక్షణ మాటున మన అధికార దర్పము కాని, అజ్నానపూరితమైన అహ౦భావత్వము కాని ఉ౦డరాదు. స్వామి నిష్ఠల వెనుక అ౦తరార్ధమును మీరు చక్కగా గ్రహి౦చి, కొత్త వారికి తెలియజేయుడు. ఎ౦తోకొ౦త స్వామిపట్ల భయభక్తులు కల్గినవారే స్వామి దర్శనమునకు కుతూహలులగుదురే కాని, మరీ నిరసన చిత్తులు కాజాలరు. కావున వారిలో గల ఆ అజ్నానజ్యోతిని,  మీ అనుభవమనెడి  స్వామి భక్తితో మరి౦త ప్రజ్వలి౦పజేయుడు. సహేతుకమైన వ్రతనిష్ఠను ఆచరి౦చుటకు నేటి యువత తప్పక ము౦దుకు వచ్చును. వారికి లేనిపోని భయములు కల్పి౦చకుడు. లేనిపోని ఆచరణా విధానములు గూర్చి గోర౦తలు కొ౦డ౦తలు చేసి చెప్పకుడు. స్వామి యాత్రలో అనేక కష్టనష్టములు కలవని, లేని భయ౦కర పరిణామములు కలుగునని, స్వామి మార్గములో అనేక అగాధములు, గూతులూ కలవని వారిని భయపెట్టకుడు. కన్నెస్వాములు ఏమియూ తెలియని అజ్నానులని ఈసడి౦చకుడు. నేను చెప్పినదే వేదము, మీరు వినవలసి౦దే అని శాసి౦చకుడు. శ్రీ అయ్యప్పస్వామి గురువు చెప్పినట్లే చేయుమని శబరిగిరి యాత్రా విధానములో మున్ము౦దుగా నుడివినారు. అట్లని మీ శిష్యులకు అపమార్గములో మీమాట వినుమని శాసి౦చినచో అది స్వామికే తీరని అపచారము చేసిన వారగుదురు. సహేతుకముగా మీరు శా౦తస్వభావులై స్వామి కట్టుబాట్లను, యాత్రా విధానమును చెప్పిన మీరు వద్దన్ననూ కొన్ని వేల మ౦ది శిష్యస్వాములు  మీ పాదముల చె౦త వ్రాలగలరు. ద౦డి౦చి ఎన్ని దినములు ద౦డము పెట్టి౦చుకొనగలరు ? కన్నెస్వామి సాక్షాత్ అయ్యప్పస్వామి ప్రతిరూపము. అట్టి స్వామిపై ఆగ్రహి౦చిన కలిగెడి ఫలితము మీకు చెప్పవలయునా ? ఒక్క కన్నెస్వామిని ఉధ్ధరి౦చిననూ భగవ౦తుడు మిమ్మల్ని సాదరమున తన చేతిన౦ది౦చి, తన హ్రుదయములో మీకు చోటిడును.&lt;br /&gt; ఎన్ని తెలిసిననూ, ఎ౦త చెప్పిననూ కొ౦దరు గురుస్వాములు, తమను చేరవచ్చిన శిష్యులను ఎన్ని ఇక్కట్లకు గురిచేయుదురో చెప్పజాలను. వారి యొక్క కోపతాపములను శిష్యులు ఎన్నో విధములుగా సహి౦చి సర్దుకు పోవలసియు౦డును. అట్టి గురుస్వాములు ధనమునకే ప్రాధాన్యతనిచ్చి, అది ఇచ్చిన వారిని మాత్రమే ఆ కీకారణ్యమున దారి చూపి౦చుచూ తీసికొని వెళ్ళెదరు. లేనివారిని మెల్లగా వదిలి౦చుకొనచూతురు.&lt;br /&gt; కాని మహానుభావులైన కొ౦దరు ఎట్టి త్యాగము చేయుటకైననూ వెనుకాడక శిష్యస్వాములను క౦టికి రెప్పవలె కాచుకొనుచూ, జాగ్రత్తగా యాత్ర చేయి౦చి తిరిగి ఇ౦డ్లకు తీసుకొని వచ్చి వదలుదురు. అట్టి మహాత్ములకు నమస్కారము. ఇక శిష్యులలో కూడా కొ౦దరు గురువులను బాధకు గురిచేయువారు౦దురు. వారు గురుస్వామితో దారిమధ్యమున ఏవియో వాద ప్రతివాదములు చేసి మనస్ఫర్ధలతో విడిపోవుదురు. మరికొ౦దరు తాము ఇక్కట్లు పడుటయే కాక, తమ తోటి స్వాములను, గురుస్వాములను కూడా ఇక్కట్ల పాలు చేయుదురు. అట్టివారిని అయ్యప్పస్వామి అసలు సహి౦చడు. తనకు ద్రోహము చేసిననూ స్వామి క్షమి౦చునేమో కాని భక్తులకు, గురువులకు ద్రోహము చేసిన వానిని మాత్రము స్వామి సహి౦చడు.&lt;br /&gt; కావున, " గురువును పరీక్షి౦చి స్వీకరి౦చుము. గురు వేషమును చూచి భ్రమి౦చకుము. గురువును పరిశోధి౦చక  స్వీకరి౦చినచో పరితాపము తీరనే తీరదు". అని స్వామి బ్రహ్మాన౦దులు చెప్పినట్లు, గురుస్వాములు నడవడికను పరిశోధి౦చి సద్గురువునే గురుస్వామిగా స్వీకరి౦చి తరి౦చుడు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-6038971748332124910?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/6038971748332124910/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_27.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/6038971748332124910'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/6038971748332124910'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_27.html' title='గురుస్వామి &amp; కన్నెస్వామి'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-8742637147926993422</id><published>2009-12-16T08:58:00.000-08:00</published><updated>2009-12-17T08:35:31.099-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='చరిత్ర'/><title type='text'>మహిషి బ్రహ్మవద్ద వరమును పొందుట</title><content type='html'>మహిషి (ఎనుము) రూపముతో జన్మించిన కరంబపుత్రి మహిషి సోదరుని దుర్మరణ వార్త విని మిక్కిలి దు:ఖించి దేవతలపై కోపావేశురాలయ్యెను. అన్యాయముగా దేవతల ప్రార్ధనపై దేవి ఉధ్భవించి తన సోదరుని సంహరించెనని, ఆగ్రహముతో కుతకుతలాడుచు ఎట్లైననూ దేవతలపై పగ తీర్చుకొనవలసినదే అను నిశ్చయము గైకొని, అసుర శ్రేష్టులందరినీ సమావేశపరచి దేవతలపై యుద్ధమునకు వెళ్ళుటకు వారి సహాయము కోరెను. వర,భుజ,బల గర్వముతో నిండిన అసురశ్రేష్టుడు, అసురరాజైన మహిషాసురునే సంహరించిన పరాశక్తిని ఎదుర్కొని పోరాడగల ధైర్యము ఏ రాక్షసునికీ కలుగలేదు. అసురులెవ్వరి సాయమూ దొరకని మహిషి చివరికి దేవిని తానే ఎదుర్కొని ప్రాణత్యాగమైననూ జేసి సోదరుని ఆత్మకు శాంతి కలుగచేయవలెనని పరదేవితో యుద్ధము చేయుటకు తరలెను.&lt;br /&gt;&lt;br /&gt;మహిషి యొక్క నిర్ణయమును గ్రహించిన అసురగురువు శుక్రాచార్యుడు అమెను చూసి దేవతలను ఎదురించు తరుణము ఇది గాదని నచ్చచెప్పుచూ ఇట్లు పలికెను."మహిషి!..బుద్దిమంతులైనవారు ముందు వెనుక లరయిక ఏ కార్యమునకు దిగరు.నీవు కోపావేశముతో మంచిచెడులను విచారించకున్నావు.  శత్రువులను జయించ వలయుననిన ఒక్క శక్తి, సామర్ధ్యములు మాత్రమే చాలవు.బుధ్ధిబలము, వరబలము కూడా కావలయును..నీవు దేవతలను జయించుటకు కావలసిన శక్తి లభించుటకై బ్రహ్మను గూర్చి తపస్సు చేసి వరములు పొంది ఆపైన దేవతలపై యుధమునకు బొమ్ము, లేనిచో నీ సోదరునికి కలిగిన దుస్థితియే నీకునూ కలుగును. అంతటి వరబలము గలిగిన మహిషాసురుడే మృత్యువును తప్పించుకోలేక పోయినా, ఏ బలమూ లేని నీవేమి చేయగలవు ? కావున ప్రస్తుతము యుద్ధ ప్రయుత్నము మాని తపమునకుబొమ్ము అని హితోపదేశము చేసెను.అంతయే కాదు  బ్రహ్మవద్ద ఏయే వరములు పొందవలయునన్నది గూడా నుపదేశించెను.   &lt;br /&gt;&lt;br /&gt;గురువుగారి మాటలు విని మహిషి తన చుట్టూ అగ్నిని రగుల్చుకొని ఒంటికాలుపై నిలబడి దీర్ఘకాలము బ్రహ్మను గూర్చి అత్యుగ్రమైన తపస్సు చేసెను. అతి ఘొరమైన అమె తపస్సుకు లోకములన్నియూ తల్లడిల్ల మొదలు పెట్టినవి. అమె తప:శక్తి లోకములన్నింటిని దహించి వేయ నారంభించెను. ఆమెకు వరములు ప్రసాదించుట తప్ప గత్యంతరము లేదని బ్రహ్మ , శ్రీమన్నారాయణుని ,ఈశ్వరుని కలసి సంప్రదించెను. "మరణము దక్క మరే వరమమైననూ ఇచ్చి రమ్మని" చెప్పి పంపెను.&lt;br /&gt;తనతప:ఫలమునకు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుని చూసి అమితానంద పరవశురాలై వరములడుగ మొదలెట్టబోగా బ్రహ్మ మహిషితో," ఓ మహిషి ! నీ యొక్క అచంచలమైన తపోనిష్టకు నేనెంతో సంతోషించుచున్నాను.కాని ఈ సృష్టి నిబంధన మేరకు నీకు ఏ వరమైననూ నిచ్చెదను కోరుకొమ్మనెను. బ్రహ్మ యొక్క వరము ముందరికాళ్ళ బంధము వేయున్నట్లు గ్రహించి మహిషి అగ్రహురాలయ్యెను. అయిననూ అగ్రహమును తనయందే అణుచుకోని వరములు అడుగ సిద్ధపడి బ్రహ్మతో నిట్లనెను.&lt;br /&gt;"హే బ్రహ్మదేవా ! మొదటి వరముగ ఈ మూడులోకములను నిర్మూలము చేయుటకు కావలసిన శక్తిని ప్రసాదించుము. రెండవదిగా నా యొక్క రోమకూపములముండి నేను సంకల్పించినప్పుడల్లా నాయంత పరాక్రమశాలురైన మహిషులు ఉద్భవించునట్లు వరమిమ్ము. మూడవదిగా శంకర-నారయణుల వల్ల కలిగిన పుత్రని వల్ల మాత్రమే నాకు మరణము సంభవించునట్లు చేయుము. ఆ పుత్రుడు 12 సంవత్సరముల కాలము ఒక మానవుని ఇంటనుండిన పిదపనే ఆ శక్తి వలన ఆతడు నన్ను చంపగల్గి యుండవలెను. అతడు సాధారణ మానవుడై ఆ కాలమున ఆ మానవునకు దాస్యము చేయవలయును.ఈతడుగాక మరి ఎవ్వరి చేతనూ, ఏ కారణము చేతనూ నాకు మరణము సంభవింప రాదు" అని మహిషి బ్రహ్మదేవునితో శుక్రాచార్యులు పూర్వము ఉపదేశించిన ప్రకారమే వరములను కోరుకొనెను. "తథాస్తు" అని బ్రహ్మ అమె కోరిన వరములన్నియూ ఇచ్చి అంతర్ధానమయ్యెను. మహిషి తక్షణమే తనయొక్క రోమకణములనుండి లెక్కకు మిక్కిలిగా మహిషీ రూపులను ఉద్భవింపచేసి, వారితో గూడా దేవతలపై దండెత్తెను.   .........( తర్వత:  మహిషి పూర్వజన్మ వృత్తాంతము)&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-8742637147926993422?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/8742637147926993422/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_16.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/8742637147926993422'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/8742637147926993422'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_16.html' title='మహిషి బ్రహ్మవద్ద వరమును పొందుట'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-4118716049075770727</id><published>2009-12-14T23:08:00.000-08:00</published><updated>2009-12-16T08:27:23.802-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='చరిత్ర'/><title type='text'>మహిషాసుర మర్థనము</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfRbaHOerI/AAAAAAAAAFk/6hMoGC8BhrE/s1600-h/mahishasura-mardhini.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 261px; height: 320px;" src="http://1.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfRbaHOerI/AAAAAAAAAFk/6hMoGC8BhrE/s320/mahishasura-mardhini.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5415527345732614834" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;మోసపోయిన రాక్షసులు గురువైన శుక్రాచార్యుల వారి పలుకులో గల సత్యమును గ్రహించి, అందరూ ఒకచోట సమావేశమై దేవతలను జయించు మార్గమును తెలుపుమని శుక్రాచార్యులవారిని ప్రార్ధించిరి. ఓ అసుర శ్రేష్టులారా! దేవతలు అమృతపానము వలన అజేయులుగానున్నారు. మీరు మీ తెలివి తక్కువతనము వలన నిర్వీర్యులుగా యున్నారు. ఈ దేవతలలో ఏ ఒక్కరిని కూడా హతమార్చుట యన్నది అసంభవము. కాని మీకు ఒక ఉపాయము నేను చెప్పగలను. వరాలివ్వగల శక్తి కలిగిన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులను మీరు ఏ ఒక్కరినైనను ఎన్నుకొని వారిని గూర్చి తపస్సు చేసి మెప్పించి వరములు బడసి మరణము లేకుండా చేసుకొనుటయే తక్షణ కర్తవ్యము అని "రాక్షస గురువు రాక్షసులకుపదేశించెను.&lt;br /&gt;&lt;br /&gt;      వారి హితవాక్యములు విని అనేకమంది రాక్షసులు తపస్సు చేసి, మరణము తప్ప తక్కిన అనేక అజేయమైన శక్తులను బడసి దేవతలపై మాటిమాటికినీ దండెత్తుచూ, వారిని, వారిని కొలిచే మానవులను వర్ణింపజాలని హింసలకు గురిచేయుచుండిరి. ఇట్లు తపము చేసి శక్తి సామర్థ్యములు బడసిన రాక్షసుల గాథలు ఎన్నో యున్నవి. వారిలో మహిషాసురుడు అను రాక్షసుని గాథయే మనము చెప్పకొనబోవు చరిత్రకు మూలాధారము.&lt;br /&gt;&lt;br /&gt;               పూర్వము కరంబన్ అను అసుర రాజునకు మహిషి(ఎనుము) ముఖము కలిగి, వీర, శౌర్య, ధైర్య పరాక్రమములతో పురుషునికి సమానమైన ఒక పుత్రిక జన్మించెను. ఎంతో పరాక్రమవంతురాలైన ఆ పుత్రిక మహిషి    ముఖముతో జన్మించడం వలన అమెకు "మహిషి" అను నామకరణమును కరంబన్ చేసెను. అటులనే కరంబని జ్యేష్ట సోదరుడైన రంభునికి కూడా మహిష (దున్నపోతు) ముఖముతో ఒక పుత్రుడు ఉదయించెను. అతనికి మహిషాసురుడను నామకరణము చేసిరి. పుట్టుకతోనే బలపరాక్రమములు కలిగియున్న మహిషాసురుడు చిన్నతనము నుండియే లొకమును పీడించి హింసిచుట మొదలుపెట్టెను. అతను పెరిగి పెద్దవాడగు కొలది హింసకాండ తీవ్రతయూ హెచ్చగుట మొదలయ్యెను. ఆ హింసాకాండలకు తాళలేక దేవతలు,ఋషులు  సృష్టి, స్థితి, సంహార కర్తలైన త్రిమూర్తులను ప్రార్ధించి మహిషాసురుని నిర్మూలనోపాయము తెలుపమని వేడుకొనిరి. ఆ శక్తి ఒక్క ఆదిపరాశక్తికి మాత్రమే కలదని,మరెవ్వరి వలనను సాధ్యము కాదని త్రిమూర్తులు పలుకగా, వారితో కూడా కలసి దేవతలు ఋషులు ఈ సమస్త సృష్టికి మూలపుటమ్మ అయిన ఆ ఆదిపరాశక్తిని త్రికరణ శుధ్ధితో ధ్యానించిరి.&lt;br /&gt;&lt;a href="http://1.bp.blogspot.com/_vFCaSMvtAm0/SydG7LX7WKI/AAAAAAAAAE8/sotdUkO4pbw/s1600-h/mahishasura2.jpg"&gt;&lt;img style="float:right; margin:0 0 10px 10px;cursor:pointer; cursor:hand;width: 320px; height: 242px;" src="http://1.bp.blogspot.com/_vFCaSMvtAm0/SydG7LX7WKI/AAAAAAAAAE8/sotdUkO4pbw/s320/mahishasura2.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5415375059415685282" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;వారి ప్రార్ధనకు ప్రసన్నమై ఆదిశక్తి సాక్షాత్కరించి వారి ప్రార్ధనకు కారణమేమని ప్రశ్నించెను. దేవతలు తమకు మహిషాసురుడి వలన కలిగెడి బాధలను వివరించగా దేవి చిరు నవ్వు నవ్వుచూ త్రిమూర్తులను వీక్షించెను. ఆ మహాశక్తి సంకల్పముచే త్రిమూర్తుల అంశముతో ఒక దివ్య సుందరి శక్తి స్వరూపిణియై రాక్షసుల పాలిటి మృత్యుపాశమై "మహదుర్గగా" అవతరించెను.ఆదిపరాశక్తి అనుజ్నను బడసి దేవతలెల్లరూ ఆ మహాదుర్గకు తమ తమ అంశములలో గల శక్తిని ప్రసాదించి అజేయురాలిని చేసిరి. మహిషాసురుడు ఒకానొకప్పుడు తపస్సు చేసి స్త్రీ చేత తప్ప మరి ఎవరి చేతనూ,దేనిచేతనూ గూడా మరణము సంభవించ కూడదని వరమును  కోరుకునెను. స్త్రీ అబల గనుక అమె చేత తనకు మరణము సంభవించుట దుర్లభమని అతని భావన. కాని స్త్రీ యొక్క శక్తి ఎంతటిదో అతను గ్రహించలేకపోయెను.అతని నిర్లక్ష్యానికి ప్రతి రూపంగా, మహా మృత్యు స్వరూపుణియై దుర్గాదేవి ఘోరాట్టహాసముచేయుచూ దశదిశలా మారుమ్రెగునట్లు శంఖం ఊదెను. పదహారు కళలతోను,సర్వాంగ సుందరియై, సింహవాహినియై ఉద్భవించిన ఆ మహశక్తికి దేవతలెల్లరూ తమ తమ ఆయుధములను సమర్పించి యుధ్ధసన్నధ్ధురాలిగా చేసిరి. &lt;br /&gt;                              ఒక వ్యక్తికి సాధ్యంకాని ఎంతటి కష్టమైనా సమిష్ఠి  బలముచే పరిష్కారము కానిది ఉండదుగదా! సమిష్ఠి దేవతాంశముచే మహశక్తి దుర్నిరీక్ష్యమైన తేజస్సుతో అగ్ని పుంజయై తేజరిల్లుచుండెను.ఆ ఉగ్రస్వరూపిణిని చూసి జీవరాసులెల్లయూ బెదిరి తల్లడిల్లసాగెను. చారులవల్ల దేవియొక్క ఉద్భవ వృత్తాంతమంతయూ మహిషాసురుడు వినియునూ దురాగ్రహముచే, మత్తెక్కిన గర్వ అహంకారములతోనూ, తన హృదయములో భీతిరేకిత్తిననూ లెక్కింపక,తనపై యుధ్ధబేరి మ్రోగింపనున్న దేవికి తన మంత్రులద్వారా రాయబారము పంపెను. వినాశకాలే విపరీత బుద్ది: అన్నట్లు దేవి సౌందర్యమును చారుల ద్వారా విని ముగ్ధుడై మోహపరవశుడై, తనను పెండ్లాడి సుఖించమని దేవికి రాయబారము పంపెను. జగన్మోహనుడైన సాక్షత్ పరమేశ్వరుడే భర్తగా కలిగిన ఆ పరమేశ్వరి దైత్యేశ్యుని మాటలకు మందస్మిత వదనారవిందయై "తన పాదములబడి మహిషుని శరణు వేడమని లేనిచో అతనికి మృత్యుదేవత కౌగిలి లభింపగలదని ’ప్రత్యుత్తరమంపెను. మహిషాసురుని మంత్రులలో బుధ్ధిమంతులైన వారు ఎందరో మహిషాసురుని మర్దించుటకే  సకల దేవతాంశమున దేవి ఉద్భవించిందని ఎన్నో హితవాక్యములు చెప్పిననూ, చెవినిబెట్టక యుధ్ధ సన్నధ్ధుడై భేరి మ్రోగించెను.&lt;br /&gt;&lt;br /&gt;        అతని ప్రథమ సేనానులైన దుర్థరుడు, చిక్షరుడు, దుర్ముఖుడు,భాస్కరుడు, తామ్రసారుడు,బిడాల వదనుడు మొదలగు సేనానులను,ముఖ్యమంత్రులను ,మహా మహా యోధులను వారి సైన్యములనూ క్షణముల మీద సంహరించుచూ ఆ మహాశక్తి ఆగ్రహము చల్లారక క్రోద తామ్రాక్ష నేత్రయై గర్జించెను. చావగా మిగిలిన సైన్యములను సమీకరించుకొని మహిషాసురుడు ధ్యైర్యమును,బింకమును కూడగట్టుకొని వికటాట్టహాసము చేయుచూ మాయా యుధ్ధము చేయుచూ దేవిని ఎదుర్కోనెను. ఏనుగు ముందు కుప్పిగంతులన్నట్లు మహిషాసురుని ఆ అట్టహాసమునూ, మాయా యుధ్ధమునకు రవ్వంతయైననూ చెక్కుచెదరక మహా భీకరముగా దేవి మహిషాసురునికి ప్రత్యుత్తరమిచ్చుచూ అతని సైన్య బలమంతటిని నిర్మూలించి, అతనిని నాగపాశముతో బంధించి శిరశ్ఛేదము చేసి విజయాట్టహాసము చేసెను.&lt;br /&gt;&lt;br /&gt;మహిషాసురుడు నేలవ్రాలినది చూచిన దేవతలు దేవ దుందుబులు మ్రోగించి, దేవిపై పూల వర్షము కురిపించిరి. మహకోపావేశముతో తీక్షణ వదనయై యున్న దేవిని దేవఋషి గణములు అనేక విధముల సంస్తుతించి ప్రసన్నవదనను గావించుకొనిరి.ఆ దేవి అవతార మహిమను ,యుధ్ధ పటిమను వర్ణించుట ఆదిశేషునకైనా తరము గాకపోయిననూ అనేకులు అనేక విధముల స్తుతించి సంతుష్టచిత్తురాలినిగా చేసిరి,. దేవి విజమమునకు అనందముగా దేవాంగనలు ఆడిరి. గంధర్వులు పాడిరి. సమస్త జనులు మహిషాసుర మర్దన విజయమునకు సంతోషితాంతరంగులై రాక్షస పీడ వదలినంధుకు మహానందంతో మంగళవాక్యములు పలుకుతూ, మంగళ వాయిద్యములు మ్రోగించుకొనుచూ మహా సంబరముగా పండుగను చేసుకొనిరి.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-4118716049075770727?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/4118716049075770727/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_2892.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/4118716049075770727'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/4118716049075770727'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_2892.html' title='మహిషాసుర మర్థనము'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfRbaHOerI/AAAAAAAAAFk/6hMoGC8BhrE/s72-c/mahishasura-mardhini.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-915982403843929384</id><published>2009-12-14T18:01:00.000-08:00</published><updated>2009-12-15T10:05:36.062-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='చరిత్ర'/><title type='text'>క్షీర సాగర మథనము</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://3.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfMNuUfoUI/AAAAAAAAAFE/SRhrZMTTU_g/s1600-h/churning.jpg"&gt;&lt;img style="float:right; margin:0 0 10px 10px;cursor:pointer; cursor:hand;width: 320px; height: 241px;" src="http://3.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfMNuUfoUI/AAAAAAAAAFE/SRhrZMTTU_g/s320/churning.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5415521613080666434" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;అశరీరవాణి వాక్కులు విన్న దేవతలు క్షీర సముద్రమధనోపాయమును గూర్చి ఆలోచించిరి. అప్పుడు శ్రీ మహ విష్ణువు "దేవతలారా! దుర్వాస శాపము వలన మనము అనేకమంది దేవతలను కోల్పోవడమే కాక నిర్వీర్యులమైనాము. కావున మనము క్షీరసముద్రమును ఒంటరిగా చిలుకుట అసంభవము. కనుక  ఈ కార్యములో రాక్షసులను గూడా భాగస్వాములుగా చేసుకొందుము" అని సలహా చెప్పెను. అందులకు దేవతలందరూ వల్లెయని సంతోషించినవారై రాక్షసులను పిలిచి ఒప్పించి, మందర పర్వతమును కవ్వముగాను, వాసుకి సర్పమును త్రాడుగాను చేసి క్షీరసముద్రమును చిలుకుట కారంభించిరి.దేవతలు సర్పము యొక్క శిరోభాగమువైపున , రాక్షసులు తోక భాగము వైపున నిలిచి చిలుకుతుండుగా,పర్వతము సముద్రములోనికి క్రుంగుట కారంభించగా శ్రీ మహ విష్ణువు కూర్మావతారమునెత్తి తన వీపుపై పర్వతమును లేపి నిలబెట్టెను. మరికొంత సేపటికి కాలకూటవిషము ఉద్భమవగా మహేశ్వరుడు ఆ హాలహలమును ఆరగించువారు ఎవ్వరూ లేరని, అది భూమిపైబడినచో  విశ్వమంతయూ భస్మీపటలమగుననియూ గ్రహించి, దానిని తన హస్తముతో బట్టి మ్రింగెను. ఇది కాంచిన పార్వతీదేవి తన పతిని కాపాడుకొనుట కొరకు ఆ గరళము ఈశ్వరుని గర్భమును చేరకుండనట్లు కంఠమునందే నొక్కిపట్టి ఉంచెను. ఈశ్వరుడు ఆ గరళమును తన  కంఠములోనే నిలిపి వేయగా తెల్లని అయన కంఠము దాని ప్రభావముచే నీలముగా కమిలిపోగా ఈశ్వరుడు "నీలకంఠుడు" అను బిరుదును పొందెను.&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://3.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfM6lRr5vI/AAAAAAAAAFM/z9hSstxm5S0/s1600-h/mandara.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 234px; height: 320px;" src="http://3.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfM6lRr5vI/AAAAAAAAAFM/z9hSstxm5S0/s320/mandara.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5415522383747081970" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt; ఇట్లు క్షీరసాగరమధనమున ఇంకనూ అనేకములు ఉద్భవించగా దేవతా ప్రముఖులందరూ ఒక్కొక్కరు దాని పంచుకొనిరి. చిట్టచివరిగా వారి కష్టమునకు ఫలితముగా "అమృతభాండము" ఉద్భవించెను. అమృతభాండమును గాంచిన అసురులు తమకన్నా బలహీనులుగాయున్న దేవతలను లఘువుగా ఓడించి అమృతభాండమును అపహరించుకొని పారిపోయిరి.  కూర్మావతరములో యున్న మహ విష్ణువు అది చూసి అతిలోకసుందరియైన "జనన్మోహిని" రూపమును ధరించి అసురుల కంటపడునట్లు నిలబడెను. అమృతము పంచుకోనవలెనన్న తొందరలో యున్న అసురులు జనన్మోహినిగా యున్న విష్ణువును  చూసి. ఆ సౌందర్యమునకు మోహితులై నిశ్చేష్ఠితులై నిలువబడిరి. తన హావభావ విలాసములతో మోహిని వారిని ఓరకంట చూచుచూ, స్త్రీ సహజమైన సిగ్గు నభినయించు చున్నదానివలె తన జలతారు మేలిముసుగును సవరించుకొనుచూ మధురాతి మధురమైన స్వరముతో మెల్లగా సుస్ఫష్టముగా నిట్లనెను.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;"ఓ పరాక్రమవంతులైన అసుర శ్రేష్టులారా ! ఇందాకటి నుంచి అమూల్యమైన అమృతమును పంచుకొనుటకు మీలో మీరు పడుతున్న తొందరను పోట్లాటను కూడా గమనించుచున్నాను. మీరు ఇంత త్రోక్కిసలాడనేల ? ఎంతటి అమూల్యమైన, అద్భుతమైన ప్రసాదమైననూ దానిని వడ్డించు నేర్పరితనము స్త్రీకి యుండును. దీనిని మీరు నా కిచ్చినచో మీ కందరికి  సమానముగా వడ్డించి నేనునూ స్వీకరించి నా ఈ అందచందములతో చిరంజీవినై యుందును" అని మధురముగా పలికి , మనోహర పూరితమైన శృంగారభరితమైన పెదవి విరుచుచూ చిరునవ్వు చిలకరించెను.అందాలరాశి యొక్క ఆ శృంగార చమత్కారములకు మైమరిచిన రాక్షసులు, మిక్కిలి  సంతోషముతో అమృత కుంభమును మోహిని హస్తముననుంచిరి.ఇంతలో దేవతలు అచటకు చేరిరి.మోహిని  అసురులందరినీ ఒక వైపు, దేవతలందరినీ మరొకవైపుగా రెండు భాగాలుగా విభజించి కూర్చండబెట్టి ముందు కొంచెం అమృతమును సేవించి అసురుల వైపు తిరిగి వారితో "నేను అమృతమును అందరికీ సమముగా పంచిపెట్టవలయునన్న, మీరెల్లరూ సహనముతో నా వడ్డన పూర్తి అగువరకూ కనులు మూసుకుని కూర్చొని యుండవలెను. చిట్టచివరగా ఎవరు కనులు తెరిచెదరో వారిని నేను విహహామాడెదనని" చిలిపిగా పలికెను. జగన్మోహిని యొక్క రూపలావణ్యములతో మత్తెక్కియున్న అసురులు అమె  పలుకులకు మోహితులై కన్నులు వెంటనే మూసుకుని కూర్చోని యుండిరి.&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfOqelJVuI/AAAAAAAAAFU/I3xmtRvfSig/s1600-h/Mohini_lord_vishnu.gif"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 300px; height: 303px;" src="http://4.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfOqelJVuI/AAAAAAAAAFU/I3xmtRvfSig/s320/Mohini_lord_vishnu.gif" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5415524306095003362" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;మోహిని ముందుగా దేవతలకు అమృతము పంపీణీ చేయుట మొదలు పెట్టెను, ఆమె పంపిణిలో ఏదో మోసముందని అనుమానబడిన రాహువు,కేతువు అను సర్పరూపము గల రాక్షసులు, నెమ్మదిగా దేవతల వరుసలో చివరగా కూర్చొని యున్న సూర్యచంద్రుల ప్రక్కన చేరిరి.వారికి కూడా వడ్డన పూర్తి చేసి వడ్డన పూర్తయిందన్న సంతృప్తిలో మోహిని శిరము పైకెత్తి చూడగా అప్పుడే రాహుకేతువుల నిజస్వరూపములు గ్రహించిన సూర్య చంద్రాదులు ఏక కంఠముతో "అహొ రాక్షసులు" అని కేకపెట్టిరి గుట్టు బయట పడిందన్న ఆత్రుతతో రాహు,కేతు లిరువురూ గభాలున అమృతము నాకిరి.కాని ఆ అమృతము వారి కంఠమున దిగక మునపే మోహిని అవతారమున నున్న విష్ణువు తన చక్రముతో వారి కంఠమును ఖండించెను. కాని కంఠము వరకూ అమృతము వెళ్ళిపోవుటచేత వారి కంఠము తెగిననూ. వారిరువురూ రాక్షసులు మరణించలేకపొయిరి..&lt;br /&gt;కావుననే నేటికినీ కలియుగమునందు రాక్షసజాతి నిర్మూలమైననూ రాహువు,కేతువు అను రాక్షసులు మాత్రము శిరము ఒక్కటే కలవారై , దేవతలకు సమానముగా వెలుగుతున్నారు. తమను రాక్షసులని వెల్లండిచిన సూర్య చంద్రాదులపై పగబట్టి నేటికినీ వారిని కబళించుచుచేయున్నారు.శిరము మాత్రము కలదన్న కారణముచే ఆ కబళింపబడిన సూర్య చంద్రాదులు మూడు గడియలు మాత్రము లోకమున అదృశ్యమై మరల కనింపిచెదరు. దీనినే మనము సూర్యగ్రహణము, చంద్రగ్రహణము అను నామములతో ఇప్పటికి వ్యవహరించు చున్నాము.ఈ రీతిగా మోహిని దేవతలెల్లరుకును అమృతమును పంచిపెట్టి అసురులను నిర్వీర్యులను, అల్పాయుష్కులను గావించి,దేవతలకు జరామరణ విముక్తి కలుగజేసి వారిని చిరంజీవుల గావించెను .అప్పటి లెక్క ప్రకారము ముక్కోటి దేవతలు అమృతము సేవించినందున నేడుగూడా మూక్కోటి దేవతలను హిందువులు ఆరాధింతురు.&lt;br /&gt;&lt;br /&gt;అమృతమును వడ్డించుచున్న మోహిని యొక్క రూపయవ్వన లావణ్యములను చూసి ఈశ్యరుని మనస్సు మోహనపరవశమయ్యెను. సర్వేశ్వరుని మనస్సునే దోచుకొనగలిగినట్లు అమె సౌందర్యమునకు అసలే కామప్రకోపితులైన రాక్షసులు మోహించరన్న ఆశ్చర్యమెమున్నది? వడ్డన ముగిసిన వెంటనే యథారూపమును ధరించిన శ్రీమన్నారాయణుని వద్ద శంకరుడు ఆ మోహిని రూపము మరల కాంచవలయునన్న తన కోరికను వెల్లడించెను.మరియొక సందర్భములో ఆ అవకశము మీకు లభింపగలదని మహవిష్ణువు శంకరునికి వాగ్ధానము నొసంగి అంతర్థానమయ్యెను.&lt;br /&gt;&lt;br /&gt;      నేను చివరగా కన్ను తెరిచినచో మోహిని నా పత్ని అగును.అమృతమును సేవించి అమెతో సౌక్యముననుభవించెదను" అను తలంపుతో ప్రతి యొక రాక్షసుడు ఇంకనూ కనులు మూసికొనేయుండి చివరకు ఎంత సేపటికినీ మోహిని స్వరము వినిపించక పోవుటచే వారి సహనమునశించి నాకు అమె భార్యకాకపోయుననూ మనలో ఎవరికైననూ కాకపోతుందా అనుభావముతో ఒక్కొక్కరు కన్నులు తెరిచిరి.ఏమున్నది? అంతయూ అయిపోయినది. తాము మోసపోయినామని గ్రహించుటకు వారికి ఎంతో సమయము పట్టలేదు. సత్యము గ్రహించిన అసురులు ఒక్కొక్కరు భరింపరాని అగ్రహము చెంది దేవతలతో యుధ్ధమునకు సిధ్ధమగుటకు మునుపే అమృతము సేవించిన దేవతలు వజ్రకయుటై రాక్షసులతో సమరమునకు సిద్ధమైరి.&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfPU-w_3GI/AAAAAAAAAFc/B5XeVuQpTn0/s1600-h/mohini.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 244px; height: 320px;" src="http://4.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfPU-w_3GI/AAAAAAAAAFc/B5XeVuQpTn0/s320/mohini.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5415525036289154146" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;   వృద్ధాప్యము,అనాసక్తి పీడింపభడియున్న దేవతలు ఇంతవరకు తమయొక్క నిస్సహాయతను గ్రహించి అసురులతో సమరమునకు సిద్దపడలేదు.ఒకవేళ ఎచ్చటనైనా ఎవరికైనా యుద్దము సంభవించిననూ అపజయము దేవతల పక్షమగు చుండెడిది.ఇప్పుడు కథ అడ్డము తిరిగినది. అమృతము సేవించి అజేయులుగా ఎదుర్కొంటున్న దేవతలలో ఏ ఒక్కరినిగూడా అసురులు ఓడించలేకపొయిరి.భయంకరమగు యుద్ధము అనేక సంవత్సరములు జరిగినది.అనేక మంది రాక్షసులు నశించిరి. పరిస్థితి గమనించిన అసురుల గురువైన శుక్రాచార్యులవారు అచ్చట ప్రత్యక్షమై "రాక్షసులురా ! కాలప్రభావము మీరుట ఎవ్వరికినీ తరము కాదు.ఇప్పుడు అదృష్ట విజయములు దేవతల పక్షమున నున్నారు. రాక్షసజాతిని నిర్మూలించుటకై మోహిని అవతారమున  విష్ణువు దేవతలకు అమృతముము పంచిపెట్టెను.మీకు చెడుకాలము దాపురించునందునే  మీరు ఆ జగన్మాయవశులై బలహీనులైరి. కావున మరల కాలము కలసి వచ్చునంతవరకు ఓపిక  పట్టుటయే శ్రేయస్కరము.వృధాగా యుద్ధము చేసి ఏల ప్రాణములు పోగొట్టుకొనెదరు? దీర్ఘముగా అలోచించి తగిన తరుణోపాయమును కనుగొనుటయే బుద్దిమంతుల లక్షణము. "కాలము మనది కానప్పుడు త్రాడే పామై కరుచును " అన్న ఆర్యోక్తి మరువకుడు అని అనేక విధముల వారికి హితపదేశ మొనర్చి రాక్షసులను వారి వారి స్థానములకు మరలించెను. ..........( తర్వత: మహిషాసుర మర్థనము )&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-915982403843929384?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/915982403843929384/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_981.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/915982403843929384'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/915982403843929384'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_981.html' title='క్షీర సాగర మథనము'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfMNuUfoUI/AAAAAAAAAFE/SRhrZMTTU_g/s72-c/churning.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-9196870603862840413</id><published>2009-12-14T04:32:00.000-08:00</published><updated>2009-12-15T10:28:10.866-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='చరిత్ర'/><title type='text'>తారక బ్రహ్మము</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfU7I8WESI/AAAAAAAAAF0/MogwPJ9CbCQ/s1600-h/%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 363px; height: 400px;" src="http://4.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfU7I8WESI/AAAAAAAAAF0/MogwPJ9CbCQ/s400/%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5415531189414269218" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;సకల చరా చరాంతర్యామియై ఈ బ్రహ్మండంబంతయూ వ్యాపించి యున్న సాక్షత్ పరాశక్తియే తారకబ్రహ్మము.ఈ పరాశక్తి  సృష్టి ,స్థితి,సంహారక్రమము సరిగా  నిర్వర్తించుటకై తన సంకల్పమాత్రమున బ్రహ్మను ,విష్ణువును,రుద్రుని సృష్టించెను. వారే త్రిమూర్తులు.  వారికి సహకారిణిగా తానే సరస్వతి,లక్ష్మి,పార్వతి యను నామములతో సృష్టి ,స్థితి సంహారకారిణియై శ్రీ విద్యా మాయగా వెలసి ఈ అండ చరాచర భూతములను పాలించి కాపాడుచున్నది.&lt;br /&gt; ఇప్పుడు ముక్కోటి దేవతలుగా పిలవబడుచున్న దేవతలు గాక పూర్వము మరి అనేక మంది దేవతలు ఉండేడివారు. అలాగే రాక్షసులు అనేకులుండెడివారు. దేవతలు ధర్మ మార్గావలంబులై జీవించు చుండ ,రాక్షసులు మత్సరులై అధర్మమార్గంబున సంచరించెడివారు. ధర్మాధర్మములకు మధ్య పోరాటము అనివార్యము కదా! వీరి పోరాటమున మానవులు నలిగి, కష్టముల పాలయ్యెడివారు.ఇప్పటికినీ ఈ రెండు వర్గములవారూ  మనకు  తటస్థపడుతూనే యుందురు.సద్గుణములు గల సజ్జనులను దైవగణమునకు చెందిన వారనియూ,దుర్గుణములకు అటపట్టయిన దుర్జనులను రాక్షస గణమునకు చెందిన వారనియూ  నేటికినీ అనుచునే యుందురు గదా!సరే. ఎవరైననూ ఆ శక్తిని కొలవవలసినదే. ఎందుకనగా సత్కార్యములు చెయవలెనన్ననూ,దుష్కార్యములు చెయవలెనన్నయూ శక్తి కావలయును గదా! ఒక్కొక్క మానవుడు తన ఇష్టము ననుసరించి వివిధ దేవతలను లేక దైవములను ప్రార్దించవచ్చునేమో గాని అందరిలో ఈ శక్తి యెక్క ప్రభావము మాత్రము అత్యావశ్యకము. కనుకనే "సర్వం శక్తిమయం జగత్ " అని ఆర్యులు నిస్సందేహముగా వెల్లడించియున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;     సర్వజనులూ సుఖులై యుండుట కొరకు సజ్జనులు తమ శక్తి సంకల్పముచే దేవతలను ఆరాధించి సంతృప్తి పరుచుచుందురు. ఆ దేవతలు వీరికి సర్వ శుభములనూ కలిగించి కాపాడుచుందురు. ఈ శరీరము మాంసమయుములై అన్నముచే అభివృధ్ధి నొందుచున్నది. అన్నము వర్షము వలన ఉత్పత్తి అగుచున్నది. వర్షము దేవతా యజ్నం వలన ఏర్పడుచున్నది .యజ్నం కర్మము వలన సిధ్ధి౦చుచున్నది. కర్మము వేదము నుండి పుట్టినది, వేదము పరమాత్మనుండి ఉద్భవించినది. కనుక సర్వవ్యాప్తమగు పరమాత్మ యజ్నమునందు ప్రతిష్టితుడై యున్నాడని సజ్జనులు యజ్నయాగాదు లొనర్చి పరమాత్మను సంతుష్టిపరుచుచుందురు. ఈ తీరున తిరుగుచున్న జగచ్చక్రమును అనుసరించని వాడు పాపజీవి. అధర్మపరుడు. అసురుడు ఒక్కొక్కప్పుడు ఇటువంటి పాపజీవులైన అసురుల బలము,శక్తి సామర్ధ్యములు పెరిగి ధర్మము క్షిణించి ధర్మపరులు అనేక కష్టముల పాలగుదురు.ఇట్లే పూర్వకాలమున ఒకానొకప్పుడు రాక్షసులు తపస్సు చేసి ,వరములు పొంది ,ఆ వరబలముతో హింసకాండములు నెరుపుచుండగా, వారి ధాటికి ఆగలేక దేవతలూ, నరులూ యుధ్ధమున పరాజితులై,అసురులకు దూరముగా పలాయనులైరి. సజ్జనులూ,ధర్మాత్ములూ యైన వీరు పడే పాట్లు చూసిన దుర్వాసమహర్షి లోకకల్యాణము కోరి ఆదిపరాశక్తిని గూర్చి ఒక మహా యజ్నంచేసి , ఆ దేవిని మెప్పించి, సాక్షాత్కరింపచేసికొని,ఆ దేవి ప్రసాదముగా ఒక పుష్పహరమును పొందెను.దేవి దుర్వాసమహర్షికి ఆ హరమును ప్రసాదిస్తూ "హే మహర్షి! హారమును ఎవరు ధరించెదరో వారు యుధ్ధమున అజేయులగుదురు. వారి మూలముగా నీవు కోరిన కోర్కె తీరును"  అని అదృశ్యమయ్యెను. దుర్వాసమహర్షి మహప్రసాదమని ఆ హారమును స్వీకరించి దానిని దేవరాజైన ఇంద్రునకు ప్రసాదించి అతనిని అజేయునిగా జేసి రాక్షసుల వలన దేవతలకు,మానవులకు కలిగే కష్టములను  తీర్చవలయునను తలంపులో దేవేంద్రుని సభకు వెడలెను.తత్సమయమున ఇంద్రుడు సభ చాలించి తన పట్టపుటేనుగుపై బయలు వెడలెను.తాను పొందిన అమూల్య పారిజాత హారమును తక్షణమే ఇంద్రునికి అందజేయవలెనన్న తపనతో దుర్వాసమహర్షి ఇంద్రునికి ఎదురు వెళ్ళి హారము నందించబోయెను.  ఆ హారము ప్రభావము తెలియని ఇంద్రుడు ఆ హారము నందుకోమని తన గజమును అదేశించెను. హారము నందుకున్న గజము యొక్క తొండమును, ఆ పారిజాత పుష్ప సువాసనకు ఆకర్షింపబడిన కీటకములు చుట్టుముట్టి కుట్టెను. ఈ భాదను భరించలేని గజము ఆ పూల హారమును నేలవిసిరి కాలితో నలిపివేసెను. ఈ విధముగా తన తప: ఫలమంతయునూ క్షణములో వృధాయగుటగాంచిన మహర్షి మండిపడి "హే ఇంద్రా! యుధ్ధమున రాక్షసుల పీచమణచి మిమ్ములను అజేయులుగా చేయవలెనను కాంక్షతో తపస్సు చేసి ఆదిపరాశక్తిని మెప్పించి పొందిన మహాప్రసాదమైన ఆ హారమును నీ అహంభావముతో నేలపాలొనరించితివి. దేవరాజువై యుండియూ మానవజాతికి సొమ్మైన అహంకార, నిర్లక్ష్యములతో ప్రవర్తించినందున మీ దేవతా జాతి అంతయూ మానవుల వలె బాల్య,యవ్వన, కౌమర,వార్ధక్య,జరా,మరణములతో నశించుదురు గాక " అని శపించి వెడలిపోయెను.&lt;br /&gt;&lt;br /&gt;    శాపమును పొందిన దేవతలు జరా మరణములకు గురియైరి. ఈ దుస్థితి కలిగినందుకు దు:ఖముతో దేవతలందరూ కలసి శ్రీమాన్నారాయణుని సమీపించి విన్నవించుకొనిరి. అప్పుడు అశరీరవాణి ఇట్లు పలికెను "దుర్వాసుని కోపమున జరా మరణములకు గురియైన దేవతలారా! మీరు క్షీర సముద్రమును చిలుకుడు. అందుండి అమృతము ఉద్భవించును. దానిని గ్రోలి మీరు చిరంజీవులగుదురు గాక"!...................   ( తర్వాత: క్షీరసాగరమధనము)&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-9196870603862840413?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/9196870603862840413/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_3266.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/9196870603862840413'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/9196870603862840413'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_3266.html' title='తారక బ్రహ్మము'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/_vFCaSMvtAm0/SyfU7I8WESI/AAAAAAAAAF0/MogwPJ9CbCQ/s72-c/%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-6376698907357878034</id><published>2009-12-14T04:26:00.001-08:00</published><updated>2009-12-15T00:58:26.957-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='చరిత్ర'/><title type='text'>పురాణాంతర్గతం</title><content type='html'>భక్తి ప్రపూరితములు తత్వ పరిపూర్ణములైన అనేకనేక పురాణ గాధలు వినియూ తృప్తిచెందని శౌనకాది మహర్షులు, నైమిశారణ్యమున శుకబ్రహ్మర్షి శిష్యుడు ,సర్వశాస్త్రప్రవీణుడు అయిన సూతమహర్షితో&lt;br /&gt;&lt;br /&gt;           హే మహత్మా! భగవంతుని యొక్క మహిమోపేతమైన అనేక కధలను మేము మీ ద్వారా విని కృతార్ధులమైనాము. కాని ఇంకనూ మధురాతి మధురమైనవియూ, మనోహ్లాదమును కూర్చునవియూ, కుతూహలము రేకెత్తించునవియూ యైన ఆ భగవత్ చరిత్రములను వినవలయునన్న కోరిక మిక్కుట మగుచున్నదే కాని తనివి తీరకున్నది. భువిలో ప్రసిద్దమైన శ్రీ అయ్యప్ప స్వామి వారి చరితమును వినవలయునని కుతూహలము కలుగుచున్నది.కావున తమరు మమ్ములను కరుణించి ,ఆ చరితమును వినిపించి కృతార్ధులను చేయవలసినదిగా ప్రార్ధిస్తున్నాము  అని భక్తి వినయములతో ప్రార్ధి౦చిరి. కలిమల ధ్వ౦సకుడు,సర్వభూతాశయుడు,సకల లోకనియంత్రుడు,భక్త హృత్తాపహారి ,భక్తజనసులభుడుయైన ఆ శ్రీ భూతనాధుని యొక్క చరితమును పూర్వము ఒక్కసారి వినిన వారైననూ మరల మరియొక సారి విశదముగా తెలుసుకొనవలెనని కు౦హలము గలవారై శ్రధ్ధాభక్తులతో వారట్లు ప్రార్ధి౦చగా ,సూతముని చిరునవ్వుతో  హే మహాతాపసులారా ! తమరు కోరిన కోర్కెతో నాజన్మ ధన్యమయినది. ప్రశాంతమై ,నిర్జనమై యున్న ఏకాంత స్థలములో పర్ణశాలలు నిర్మించుకొని ,ఏకాగ్రచిత్తులై పరమ భాగవతోత్తములై భగవంతుని ధ్యానించి కృతార్ధులయిన మీకు తెలియని విషయమేమియూ యుండదు.కాని నా జన్మ ధన్యము చేయవలెననియే ఇట్లు ప్రశ్నించుచున్నారు. దివ్య ప్రభావోన్నతమై అత్యంత అద్బుత మహిమాన్వితుడైన శ్రీ భూతనాధుని మహాచరితమును తమరి కొరికపై విశదముగా విశదీకరించి నేను కృతార్ధుడయ్యెదను. సర్వేంద్రియములను,మనోబుధ్ధి చిత్త అహంకారములను అణచి సదా భగవత్పరతంత్రులై యుండెడి మీకు దప్ప మరియొకరికి ఈ వాంఛ కలుగునా ? మీ వంటి వారితో సక్కధా కాలక్షేపము కన్నా నాకు కావలసిన వాంఛిత మేమున్నది ?" అని అనుచూ శ్రీ భూతనాధుని చరితమును ప్రారంభించెను.&lt;br /&gt;&lt;br /&gt;తారక బ్రహ్మమూర్తి అయిన ధర్మశాస్తా యొక్క చరిత శ్రవణ మాత్రముననే మానవునికి పరమపదము లభించును. ప్రణవాత్మకమూర్తి యొక్క ఉపాఖ్యానమును శ్రధ్ధగా శ్రవణము చేయువాడును .నిత్యము పఠించువడునూ పురుషార్ధ సిధ్ధి బడయుటనుటలో ఎట్టి ఆశ్చర్యమూ లేదు.ఈ చరిత్రమును సకల పురాణకర్తయైన శ్రీ వ్యాసభగవానులు తన బ్రహ్మా౦డ పురాణము నందు విస్తారముగా వివరించి యున్నారు, సూతముని యొక్క మందహాస పూరితమైన ఈ మాటలను వినిన శౌనకాది మునులు ఆ మహశ్చరితమును వినుటకు ఉత్సాహపూరితులై ,ఏకాగ్రచిత్తులై ఉపవిషులైరి.........................(తర్వాత : తారక బ్రహ్మము)&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-6376698907357878034?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/6376698907357878034/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_14.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/6376698907357878034'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/6376698907357878034'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_14.html' title='పురాణాంతర్గతం'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-598236912206340061</id><published>2009-12-12T10:10:00.000-08:00</published><updated>2009-12-17T10:28:40.555-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='నియమాలు'/><title type='text'>మాల ధరించకూడని సందర్భములు</title><content type='html'>కుటుంబంలో తల్లి,తండ్రి మరణించినచో ఏడాది కాలము సూతకము ఉంటుంది.కావున ఆ కాలములో తనయులు శబరిమలకు మాల ధరించకూడదు.&lt;br /&gt;భార్య మరణించినచో ఆరు మాసములు దీక్ష గైకొనరాదు. సోదరులు, పుత్రులు, పెదనాన్న, చిన్నాన్న వర్గీయిలు మరణించినచో 41 దినముల వరకు,అల్లుళ్ళు ,మేనత్తలు ,మేనమామలు,తాత,బామ్మ మున్నగు వారు మరణించినచో 30దినములు వరకు,&lt;br /&gt;దాయదులు ,కూతురు,మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు,మనుమళ్ళు,మనవరాళ్ళు,మరదళ్ళు,వదినలు మరణించినచో 21దినముల వరకు, &lt;br /&gt;ఇంటిపేరుగలవారు,రక్తసంబధీకులు, వియ్యాలవారు మరణించినచో 13 దినముల వరకు, మిత్రులు ,ఆత్మీయులకు మూడు దినములు వరకు దీక్ష ధరించరాదు.&lt;br /&gt;మాల దరించి దీక్షలో యుండగా కన్నకూతురు రజస్వల అయినచో ఆ వార్త వినగానే (తాను ఎన్ని దినములు దీక్ష ముగించి యుండినను) దీక్ష విరమించి, మాల విసర్జించి, మాలను కడిగి, దేవుని సన్నిధిలో వుంచి , ఆ కార్యం లో పాల్గొని తన కర్తవ్యాచరణ చేయవలెను. అదియే స్వామి వారికి అనందదాయకం. భక్తులకు శ్రేయెదాయకం. తన తల్లి, భార్య, కూతురు, కోడలు, మరదలు మున్నుగు వారు ఏడవ నెల గర్భిణి తో ఉండగా మాల ధరించరాదు.ఏలనగా దీక్షలో ఉండగా వారు ప్రసవించినచో శుభసూతకం వస్తుంది. కావున మాల విసర్జన చేయవలసియుండును. అలాగే ఋతుచక్రం తీరని యవ్వన స్త్రీలు ఎట్టీ కారణము చేతను మాల ధరించి లేక శబరికొండ ఎక్కుటకు సాహసించరాదు. దీక్షలో యుండగా బందువర్గాదులు మరణించిన వార్త తేలియగానే మాల విసర్జన చేసి ఆ దు:ఖంలో పాలుపంచుకోవలెను.అలాకాక మాలో మాకు మాట, పలుకులు లేవు, రాకపోకలు అసలే లేవు కావున మాకు ఆ మరణంతో ఎలాంటి పట్టింపులేదు. నేను మాల వేసుకొనియున్నాను, రాకుడదు, అయ్యప్పలకు అంటు, ముట్టు మైల అంటవు అని సాకులు చెప్పి మాల విసర్జించక సూతకంతో పావన కొండెక్కుట అపచారమని మన పెద్దలు ఆదేశించి యున్నారు. కావున శుభ అశుభ సూతకములు కలవారు పై చెప్పబడిన సూచనల ప్రకారము తమ గురుస్వాములను సంప్రదించి, మాల ధరించి, శబరి యాత్ర చేసి, సద్గురునాధుడైన శబరిగిరీశ్వరుని అనుగ్రహము పొందుటకు కృషి చేయవలయును . అలాగే కుటంబంలో ఆశుభం కలిగి మధ్యలో దీక్ష విరమించ వలసి వచ్చిన వారు తదుపరి వెంటనే మాల వేసుకోనక పదునెట్టాంపడి ఎక్కే దినం మండల కాలం అనగా 41 దినములు దీక్ష వహించే అవకాశం ఉంటేనే మరల మాల &lt;br /&gt;ధరించవలెను. అలా వీలుకాని వారు ఆ సంవత్సరము ఇరుముడి కట్టుకొనక శబరిమల సన్నిధి లోని ఉత్తరప్రక్క మెట్ల ద్వారా శ్రీ స్వామివారిని దర్శించుకొనవచ్చును దోషము లేదు.                                         &lt;br /&gt;&lt;br /&gt;                          స్వామి శరణం..స్వామి శరణం..స్వామి శరణం..&lt;br /&gt;&lt;br /&gt;(పూజ్యులు శ్రీ యస్.చంద్రమౌళి గురుస్వామి వారి "అయ్యప్ప అరాధనం" గ్రంధం నుండి)&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-598236912206340061?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/598236912206340061/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_2891.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/598236912206340061'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/598236912206340061'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_2891.html' title='మాల ధరించకూడని సందర్భములు'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-7983933123350773188</id><published>2009-12-12T10:05:00.000-08:00</published><updated>2009-12-17T09:16:32.364-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='పూజలు'/><title type='text'>ముఖ్యమైన ఆర్జిత సేవలు</title><content type='html'>పడిపూజ&lt;br /&gt;ఉదయాస్తమాన పూజ&lt;br /&gt;గణపతి హొమం&lt;br /&gt;నిత్యపూజ&lt;br /&gt;ఉషపూజ&lt;br /&gt;మధ్యాహ్న పూజ&lt;br /&gt;భగవతీ సేవ ( మాలికాపురం దేవాలయం)&lt;br /&gt;సహస్రకలశం&lt;br /&gt;పుష్పాభిషేకం&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;&lt;br /&gt;ముఖ్య సూచనలు:&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;* నెయ్యాభిషేకం మధ్యాహ్నం వరకే చేయబడుతుంది&lt;br /&gt;* మండల దీక్ష వహించి ఇరుముడి కట్టుకొని వచ్చే భక్తులకు మాత్రమే పదునెట్టాంబడి ద్వారా దేవాలయ ప్రవేశానికి అర్హులు.&lt;br /&gt;* పూజలు ,ఆర్జిత సేవల వివరాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శబరిమల వారిని సంప్రదించండి.&lt;br /&gt;* పది సంవత్సరముల నుండి యాబై సంవత్సరముల వయస్సు గల స్త్రీలు శబరిమల ఎక్కుటకు అనుమతింపబడరు.&lt;br /&gt;* పంబ నుండి శబరిమల వరకు స్వచ్ఛమైన త్రాగునీరు ఉచితంగా అందించే ఏర్పాట్లు చేయబడ్డాయి.&lt;br /&gt;* సిగరెట్లు, బీడిలు, మద్యపానం వంటివి పంబ, శబరిమల లో నిషేధి౦చబడ్డాయి. అంతేకాక కర్పూరము జ్వాలగా   వెలిగిస్తూ,   అగరవత్తులు కట్టలుగా కాలుస్తూ శబరిమల చూట్టూ తిరగడం నిషేదించబడినది.&lt;br /&gt;* డోనర్ కాటేజిల వివరాలకోసం చీప్ ఇంజనీర్ ,ట్రావెంకూర్ దేవస్వం బోర్డ్, నందన్ కోడ్,తిరువనంతపురం-3 , కేరళ వారిని     సంప్రదించండి.&lt;br /&gt;* దేవాలయనికి తూర్పు వైపు ప్రసాదం పంచే కౌంటర్ 24 గంటలు తెరిచిఉంటుంది.&lt;br /&gt;* దేవాలయనికి ఉత్తరం వైపు యాత్రికులకు వసతి సౌకర్యాలు అందించే అకామిడేషన్ కార్యలయం ఉంది..&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-7983933123350773188?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/7983933123350773188/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_2276.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/7983933123350773188'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/7983933123350773188'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_2276.html' title='ముఖ్యమైన ఆర్జిత సేవలు'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-6119603973424336993</id><published>2009-12-12T09:58:00.000-08:00</published><updated>2009-12-12T10:04:52.390-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='పూజలు'/><title type='text'>శబరిమల దేవాలయంలో దర్శన మరియు పూజ వేళలు</title><content type='html'>దేవాలయం తేరిచే సమయాలు...............................................ఉదయం   - 04.00 గం.&lt;br /&gt;                                                                  సాయంత్రం  - 04.00 గం&lt;br /&gt;ఉషపూజ......................................   ................... ఉదయం   - 07.30 గం.&lt;br /&gt;దీపారాధన............................................................మధ్యాహ్నం - 12.30 గం.&lt;br /&gt;ఏకాంతసేవ, హరివరాసనం..................................................రాత్రి      - 23.00 గం.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-6119603973424336993?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/6119603973424336993/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_7553.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/6119603973424336993'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/6119603973424336993'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_7553.html' title='శబరిమల దేవాలయంలో దర్శన మరియు పూజ వేళలు'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3136849830098736860.post-7710292167289152638</id><published>2009-12-12T09:48:00.000-08:00</published><updated>2009-12-12T09:55:19.707-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='మార్గములు'/><title type='text'>శబరిమలకు వెళ్ళుటకు మార్గములు</title><content type='html'>&lt;span style="font-weight:bold;"&gt;1. కోట్టయం నుండి పంబకు - 122 కి.మీ   (బస్సురూటు)&lt;/span&gt;&lt;br /&gt;(పుదుపళ్ళి-   కరుక్కచ్చాల్-   మణిమాల-   రాన్ని-   వడశేరిక్కర-  చాలక్కాయం-  పంబ)&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;2.కోట్టయం నుండి ఎరుమేలికి- 52కి.మీ   (బస్సురూటు)&lt;/span&gt;&lt;br /&gt;(పుదుపళ్ళి-   కరుక్కచ్చాల్-   మణిమాల-  ఎరుమేలి)&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;3. ఎరుమేలి నుండి పంబకు  -86 కి.మీ (బస్సురూటు)&lt;/span&gt;&lt;br /&gt;(రాన్ని-    వడశేరిక్కర-  చాలక్కాయం-   పంబ)&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;4. ఎరుమేలి నుండి పంబకు  -68కి.మీ  (కాలినడక)  పెదపాదం.&lt;/span&gt;&lt;br /&gt;(కాళైకట్టి-   అళుదా-  ఇంజిప్పారకోట-   పుదుశ్శేరిమల-  ముక్కులి-  కరివాలంతోడు-  కరిమలఏట్రం-  ఇరక్కం-  పెరియనవట్టం- పంబ )&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;5. పునలూరు నుండి పంబకు  - 102కి.మీ  (బస్సురూటు)&lt;br /&gt;&lt;/span&gt;(కోన్ని-   కుంబుళ-    వడశేరిక్కర-  చాలక్కాయం-   పంబ)&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;6.  వండిపెరియారు నుండి శబరిమలకు  - 8+9 = 17కి.మీ&lt;/span&gt; &lt;br /&gt;(వండిపెరియారు నుండి మౌంట్ ఎస్టేట్ వరకు 8కి.మీ జీపు మార్గము .మౌంట్ ఎస్టేట్ నుండి శబరిమలకు 9కి.మీ నిటారైన కొండ ఏక్కే మార్గము.)&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;7. వండిపెరియారు నుండి శబరిమలకు - 15+10+4 =  29కి.మీ &lt;/span&gt;&lt;br /&gt;(వండిపెరియారు నుండి కోయిక్కాణమునకు  15కి.మీ. బస్సురూటు.కోయిక్కాణము నుండి ఉప్పుపార వరకు 10కి.మీ. జీపురోడ్డు.ఉప్పుపార నుండి శబరిమలకు 4కి.మీ. దట్టమైన నిలువెత్తు గడ్డి పెరిగియున్న పులమేడు అనబడు గుట్ట ఎక్కి పాండితావళం దారిన కాలినడకగా శబరిమల.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;8. చెంగన్నూరు నుండి పంబ వరకు -96కి.మీ (బస్సురూటు)&lt;/span&gt;&lt;br /&gt;(అరన్ ముళ-   పతనం తిట్ట-  వడశేరిక్కర-   లాహరబ్బర్ ఏస్టేట్-   ప్లాపళ్లి-  నిలక్కల్-   చాలక్కాయం-  పంబ )&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;9. మధుర నుండి పంబకు   - 130కి.మీ.  (బస్సురూటు)&lt;/span&gt;&lt;br /&gt;(పునలూర్ -   కొడుమాన్ -కోని  -రాన్ని -   మైయిలప్పార -  వడశేరిక్కర -   లాహరబ్బర్ ఏస్టేట్-   ప్లాపళ్లి-  నిలక్కల్-   చాలక్కాయం-  పంబ )&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;10. పంబ నుండి శబరిమలకు  - 6 కి.మీ  (  కాలినడక ) చినపాదం&lt;br /&gt;&lt;/span&gt;&lt;br /&gt;అలయం తెరిచి యుండు సమయమున (మండల,మకర,విషు ) తిరువనంతపురం,చెంగన్నూరు, పతనం తిట్ట, కోట్టయం, యర్నాకుళం  మున్నగు స్థలముల నుండి పంబకు  KSRTC  ( కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ ) బస్సులు నడుపుదురు. ఈ ప్రదేశములలో యాత్రికుల సౌకర్యార్ధం కార్లు, జీపులు,వ్యాన్స్, మినిబస్సులు కిరాయికి లభించును.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3136849830098736860-7710292167289152638?l=ayyappadiksha.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://ayyappadiksha.blogspot.com/feeds/7710292167289152638/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_6556.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/7710292167289152638'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3136849830098736860/posts/default/7710292167289152638'/><link rel='alternate' type='text/html' href='http://ayyappadiksha.blogspot.com/2009/12/blog-post_6556.html' title='శబరిమలకు వెళ్ళుటకు మార్గములు'/><author><name>అర్జున్ ప్రతాపనెని</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry></feed>
